ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో 71వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ముఖ్యఅతిథిగా విచ్చేసి త్రివర్ణ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం గవర్నర్ వాహనంలో పెరేడ్ను తిలకిస్తున్నారు. ఈ వేడుకలో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జితేంద్రకుమార్ మహేశ్వరి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, డిజిపి గౌతమ్ సవాంగ్ తదితరులు పాల్గొన్నారు.
previous post
శ్రీరెడ్డి నిన్ను వదలా… ఎంతమందితో… : రాకేష్ మాస్టర్ ఫైర్