telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు సామాజిక

విజయవాడ : … ఘనంగా 71వ గణతంత్ర దినోత్సవ వేడుకలు..

71st republic day celebrations in AP

ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో 71వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ముఖ్యఅతిథిగా విచ్చేసి త్రివర్ణ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం గవర్నర్‌ వాహనంలో పెరేడ్‌ను తిలకిస్తున్నారు. ఈ వేడుకలో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జితేంద్రకుమార్‌ మహేశ్వరి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, డిజిపి గౌతమ్‌ సవాంగ్ తదితరులు పాల్గొన్నారు.

Related posts