ఒకప్పుడు ఊర పిచ్చుకలు జనావాసాల మధ్యనే జీవనం సాగించేవి. కిలకిలారావాలు చేసేవి. ఎప్పుడైతే వ్యవసాయంలో రసాయన మందుల వాడకం మొదలైందో అప్పట్నుంచి ఊర పిచ్చుకల పతనం ప్రారంభమైంది.
తెలంగాణ ఆర్టీసీ జేఏసీ చైర్మన్ అశ్వత్థామరెడ్డి, కో కన్వీనర్ రాజిరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. వివిధ డిమాండ్లతో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె నేటితో 43వ రోజుకు
నేటి ఎన్నికల ఫలితాలు ఆయా పార్టీలకు అనూహ్య ఫలితాలను ఇచ్చాయి. ఒకరికి తిరుగులేని విజయం..చేకూర్చి, కేంద్ర పీఠం కట్టబెడితే; ఇంకొకరికి రాష్ట్ర పీఠం కట్టబెట్టింది. ఇంకొందరికి డిపాజిట్లు