telugu navyamedia

రాజకీయ

కేటీఆర్‌ నియోజకవర్గంలో తగ్గిన కారు స్పీడ్!

vimala p
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా అధికార టీఆర్ఎస్ గెలుపు దిశగా దూసుకుపోతుంది. కానీ మంత్రి కేటీఆర్‌ సొంత నియోజకవర్గం సిరిసిల్లలో ప్రారంభంలో కారు

ప్రజాస్వామ్యాన్ని నవ్వులపాలు చేసేలా ఛైర్మన్ వైఖరి: ఎమ్మెల్సీ సునీత

vimala p
]టీడీపీని వీడి వైసీపీలో చేరిన ఎమ్మెల్సీ పోతుల సునీత శాసన మండలి ఛైర్మన్ షరీఫ్ పై విమర్శలు గుప్పించారు. తాడేపల్లిలో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. పరిపాలన వికేంద్రీకరణ

ఏపీ మంత్రి మేకపాటికి మరో రెండు శాఖలు

vimala p
ఆంధ్రప్రదేశ్ మంత్రి మేకపాటి గౌతంరెడ్డికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అదనపు శాఖలు అప్పగించారు. ప్రస్తుతం రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, జౌళి, ఐటీ శాఖల మంత్రిగా ఉన్న ఆయనకు

మున్సిపల్ ఎన్నికల్లో కారు జోరు

vimala p
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో కారు దూసుకుపోతుంది. ఈ రోజు ఉదయం 8 గంటలకు ప్రారంభమయిన ఓట్ల లెక్కింపులో తొలి రౌండ్ లో టీఆర్ఎస్ హవా చాటుతోంది. 120

కొనసాగుతున్న మునిసిపల్ ఎన్నికల కౌంటింగ్

vimala p
తెలంగాణలో మునిసిపల్ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతుంది. ఫలితాల కోసం అభ్యర్థులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడిప్పుడే ఫలితాలు వెల్లడవుతున్నాయి. రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల మునిసిపాలిటీలోని 1, 2 వార్డుల్లో

టర్కీలో భారీ భూకంపం … 18 మృతి..

vimala p
టర్కీ(తూర్పు)లో భూకంపం సంభవించింది, రిక్టర్ స్కేల్‌పై దాని తీవ్రత 6.8గా నమోదైంది. భూ ప్రకపంనాలతో భవనాలు కూలిపోయాయి. భవన శిథిలాల కింద చాలా మంది ఇరుక్కుపోయారు. వారిని

మండలిపై .. మధ్యవర్తిత్వం.. షరతులతో కొనసాగింపు అవకాశాలు..

vimala p
ఇటీవలే మూడు రాజధానులు..సీఆర్డీఏ చట్టం రద్దు బిల్లులను మండలి ఛైర్మన్ తన విచక్షణాధికారంతో సెలెక్ట్ కమిటీకి పంపుతూ రూలింగ్ ఇచ్చారు. ఒక వైపు తప్పు అని చెబుతూనే…మరోవైపు

బెస్ట్ పెర్‌ఫార్మెన్స్‌ సీఎం సర్వే… నాలుగో స్థానంలో తెలుగు వారు..

vimala p
ప్రముఖ వార్తా సంస్థ ఇండియా టుడే మూడ్‌ ఆఫ్‌ ద నేషన్‌ పేరిట జాతీయ స్థాయిలో ఈ నెలలో నిర్వహించిన పోల్‌ సర్వేలో వైఎస్‌ జగన్‌ బెస్ట్‌

పోస్టల్ లెక్కింపుతో .. మొదలు.. బైంసా బీజేపీ హావ..

vimala p
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ రేకెత్తిస్తున్న మున్సిపల్‌, కార్పొరేషన్‌ ఎన్నికల కౌంటింగ్‌ ప్రక్రియ ప్రారంభమైంది. ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్థుల భవితవ్యం కాసేపట్లో తేలనుంది. ఈనెల 22న రాష్ట్రవ్యాప్తంగా

మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు .. ఆరంభం..

vimala p
తెలంగాణాలో ఉదయం 8 గంటలకు మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. 9 కార్పొరేషన్లు, 120 మున్సిపాలిటీల ఓట్లను లెక్కించనున్నారు. మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్లను ఆ

ప్రజాస్వామ్యయుతంగా మేము పనిచేస్తాం: చంద్రబాబు

vimala p
ప్రజాస్వామ్యయుతంగా మేము పనిచేస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కౌన్సిల్ లో బిల్లులు పాస్ కాకపోవడాన్ని

అమిత్‌షా మాకు .. మేలు చేస్తున్నారు.. : కేజ్రీవాల్

vimala p
ఈ ఎన్నికలు కేవలం అభివృద్ధి మాత్రమే గీటు రాయి కానీ, కులం, మతం కాదని సీఎం కేజ్రీవాల్ స్పష్టం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా రోహిణీ నియోజకవర్గంలో