తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా అధికార టీఆర్ఎస్ గెలుపు దిశగా దూసుకుపోతుంది. కానీ మంత్రి కేటీఆర్ సొంత నియోజకవర్గం సిరిసిల్లలో ప్రారంభంలో కారు
]టీడీపీని వీడి వైసీపీలో చేరిన ఎమ్మెల్సీ పోతుల సునీత శాసన మండలి ఛైర్మన్ షరీఫ్ పై విమర్శలు గుప్పించారు. తాడేపల్లిలో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. పరిపాలన వికేంద్రీకరణ
ఆంధ్రప్రదేశ్ మంత్రి మేకపాటి గౌతంరెడ్డికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అదనపు శాఖలు అప్పగించారు. ప్రస్తుతం రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, జౌళి, ఐటీ శాఖల మంత్రిగా ఉన్న ఆయనకు
తెలంగాణలో మునిసిపల్ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతుంది. ఫలితాల కోసం అభ్యర్థులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడిప్పుడే ఫలితాలు వెల్లడవుతున్నాయి. రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల మునిసిపాలిటీలోని 1, 2 వార్డుల్లో
టర్కీ(తూర్పు)లో భూకంపం సంభవించింది, రిక్టర్ స్కేల్పై దాని తీవ్రత 6.8గా నమోదైంది. భూ ప్రకపంనాలతో భవనాలు కూలిపోయాయి. భవన శిథిలాల కింద చాలా మంది ఇరుక్కుపోయారు. వారిని
ఇటీవలే మూడు రాజధానులు..సీఆర్డీఏ చట్టం రద్దు బిల్లులను మండలి ఛైర్మన్ తన విచక్షణాధికారంతో సెలెక్ట్ కమిటీకి పంపుతూ రూలింగ్ ఇచ్చారు. ఒక వైపు తప్పు అని చెబుతూనే…మరోవైపు
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ రేకెత్తిస్తున్న మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్థుల భవితవ్యం కాసేపట్లో తేలనుంది. ఈనెల 22న రాష్ట్రవ్యాప్తంగా
తెలంగాణాలో ఉదయం 8 గంటలకు మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. 9 కార్పొరేషన్లు, 120 మున్సిపాలిటీల ఓట్లను లెక్కించనున్నారు. మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్లను ఆ
ప్రజాస్వామ్యయుతంగా మేము పనిచేస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కౌన్సిల్ లో బిల్లులు పాస్ కాకపోవడాన్ని