ప్రజలకు లబ్ధి చూకూర్చే అనేక చట్టాలు రూపొందించామని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. కేంద్రంలో రెండోసారి ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటై ఏడాది గడుస్తోన్న సందర్భంగా దేశ పౌరులకు
హాంగ్కాంగ్ భద్రత బిల్లుకు చైనా ఆమోదం తెలిపిన నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మండిపడ్డారు. హాంగ్కాంగ్కు అమెరికా కల్పిస్తున్న ప్రత్యేక అధికారాలను రద్దు చేయనున్నట్లు తెలిపారు.
వైసీపీ పాలనకు ఏడాది పూర్తయిన సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విమర్శలు గుప్పించారు.అనుభవం లేని ముఖ్యమంత్రి కాబట్టి ఆరు నెలల వరకు ప్రభుత్వానికి సహకరించాలని అనుకున్నామని,
కరోనా వైరస్ విషయంలో అటు చైనా, ఇటు ప్రపంచ ఆరోగ్య సంస్థ రెండూ తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే.
ఏపీ సీఎం జగన్ పై టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్రెడ్డి విమర్శనాస్త్రాలు సందించారు. జగన్ పట్టుదల పరాకాష్టకు చేరిందనటానికి హైకోర్టు తీర్పే ఉదాహరణ అని వ్యాఖ్యానించారు.
కొండపోచమ్మ సాగర్లో గోదావరి జలాలు పరవళ్లు తొక్కుతున్నాయి. మర్కుక్ పంప్హౌస్లో చినజీయర్స్వామితో కలిసి తెలంగాణ సీఎం కేసీఆర్ మోటార్లను ప్రారంభించారు.ఈ క్రమంలో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి
కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్డౌన్ ఈ నెల 31న ముగుస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోహోమంత్రి అమిత్షా పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఫోన్ చేసి లాక్డౌన్పై అభిప్రాయాలను