telugu navyamedia

రాజకీయ

స్వచ్ఛమైన పాలనకు అచ్చమైన నిర్వచనం: ఎమ్మెల్యే రోజా

vimala p
ఏపీలో వైసీపీ పాలనకు ఏడాది పూర్తయిన సందర్భంగా నగరి ఎమ్మెల్యే రోజా సీఎం జగన్ పై ప్రశంసలు కురిపించారు. చెప్పినవే కాకుండా చెప్పనివి కూడా చేసి చూపిస్తున్న

ప్రజలకు లబ్ధి చూకూర్చే చట్టాలు రూపొందించాం: మోదీ

vimala p
ప్రజలకు లబ్ధి చూకూర్చే అనేక చట్టాలు రూపొందించామని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. కేంద్రంలో రెండోసారి ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటై ఏడాది గడుస్తోన్న సందర్భంగా దేశ పౌరులకు

ఏడాది పాలనలో 87 వేల కోట్ల అప్పు: దేవినేని

vimala p
వైసీపీ పాలనకు ఏడాది పూర్తయిన సందర్భంగా టీడీపీ నేత దేవినేని ఉమా మహేశ్వరరావు విమర్శలు గుప్పించారు. వైఎస్ జగన్ గారి ఏడాదిపాలనలో 87 వేల కోట్ల రూపాయల

భోపాల్‌ ఎంపీ కనిపించడం లేదని పోస్టర్లు!

vimala p
మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌ బీజేపీ ఎంపీ ప్రగ్యా ఠాకూర్‌ అదృశ్యమైనట్లు పోస్టర్లు వెలిశాయి. భోపాల్‌లో కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో.. స్థానిక ఎంపీ కనిపించడం లేదని పోస్టర్లు

చైనా విద్యార్థులపై ఆంక్ష‌లు

vimala p
హాంగ్‌కాంగ్ భ‌ద్ర‌త బిల్లుకు చైనా ఆమోదం తెలిపిన నేప‌థ్యంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మండిపడ్డారు. హాంగ్‌కాంగ్‌కు అమెరికా క‌ల్పిస్తున్న ప్ర‌త్యేక అధికారాల‌ను ర‌ద్దు చేయ‌నున్న‌ట్లు తెలిపారు.

తొలిరోజు నుంచే వైసీపీ పాలకుల అరాచకాలు: చంద్రబాబు

vimala p
వైసీపీ పాలనకు ఏడాది పూర్తయిన సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విమర్శలు గుప్పించారు.అనుభవం లేని ముఖ్యమంత్రి కాబట్టి ఆరు నెలల వరకు ప్రభుత్వానికి సహకరించాలని అనుకున్నామని,

చైనా కంపెనీలపై చర్యలు తప్పవు: ట్రంప్ హెచ్చరిక

vimala p
కరోనా వైరస్ విషయంలో అటు చైనా, ఇటు ప్రపంచ ఆరోగ్య సంస్థ రెండూ తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే.

జూన్ 1 నుంచి అన్ని ప్రార్థనాలయాలు: మమతా బెనర్జీ

vimala p
ఈ నెలాఖరుతో లాక్ డౌన్ 4.0 ముగియనున్న నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంచలన నిర్ణయం తీసుకొంది. జూన్ 1వ తేదీ నుంచి రాష్ట్రంలోని

జగన్ శ్రీరాముడో.. రావణుడో ప్రజలే తేల్చుకోవాలి: జేసీ దివాకర్‌రెడ్డి

vimala p
ఏపీ సీఎం జగన్ పై టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి విమర్శనాస్త్రాలు సందించారు. జగన్ పట్టుదల పరాకాష్టకు చేరిందనటానికి హైకోర్టు తీర్పే ఉదాహరణ అని వ్యాఖ్యానించారు.

కేసీఆర్ అంటే కొత్త నిర్వచనం చెప్పిన కేటీఆర్

vimala p
కొండపోచమ్మ సాగర్‌లో గోదావరి జలాలు పరవళ్లు తొక్కుతున్నాయి. మర్కుక్‌ పంప్‌హౌస్‌లో చినజీయర్‌స్వామితో కలిసి తెలంగాణ సీఎం కేసీఆర్ మోటార్లను ప్రారంభించారు.ఈ క్రమంలో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి

లాక్ డౌన్ గురించి జగన్ కు అమిత్ షా ఫోన్!

vimala p
కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌ ఈ నెల 31న ముగుస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోహోమంత్రి అమిత్‌షా ప‌లు రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల‌కు ఫోన్ చేసి లాక్‌డౌన్‌పై అభిప్రాయాలను

మోదీతో అమిత్‌షా భేటీ.. లాక్‌డౌన్‌పై చ‌ర్చ‌!

vimala p
కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌ ఈ నెల 31న ముగుస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీతో కేంద్ర హోం మంత్రి అమిత్ షా