telugu navyamedia

రాజకీయ

వర్సిటీలను కాపాడాలని గవర్నర్ కు కాంగ్రెస్ వినతి

vimala p
తెలంగాణ సీఎల్పీ మల్లు భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో కాంగ్రెస్ నేతలు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ను కలిశారు. రాష్ట్రంలో యూనివర్సిటీలను ప్రభుత్వమే కుట్రపూరితంగా నాశనం చేస్తోందని ఆరోపిస్తూ

చంద్రబాబుఅమ్మితే తప్పులేదు కానీ, తాము అమ్మితే తప్పా?

vimala p
టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ మంత్రులు కన్నబాబు, అవంతి శ్రీనివాస్ విమర్శలు గుప్పించారు. గతంలో ఆస్తులు అమ్మి రాష్ట్రాన్ని చంద్రబాబు దివాలా తీయించారని ఆరోపించారు. చంద్రబాబు భూములు

ఈ-మార్కెటింగ్ ప్లాట్ ఫాంపై సీఎం జగన్ సమీక్ష

vimala p
ఏపీ సీఎం జగన్ ఈ-మార్కెటింగ్ ప్లాట్ ఫాంపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్బీకే పరిధిలో ఏ పంటలు వేయాలన్నదానిపై మ్యాపింగ్ చేయాలని

ప్రభుత్వ తప్పులను ఎత్తి చూపితే కేసులు: కన్నా

vimala p
ఏపీ సీఎం జగన్ విధానాలపై బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ విమర్శలు గుప్పించారు. మూడు రాజధానుల పేరుతో వైసీపీ నేతలు రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు.

కంటికి కనపడని శత్రువుపై పోరాటం: ప్రధాని మోదీ

vimala p
దేశంలో కరోనా విజృంభణ నేపథ్యంలో ప్రధాని మోదీ స్పందించారు. ఈ రోజు ఉదయం ఓ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ…కంటికి కన్పించని శత్రువుపై

రికార్డు స్థాయిలో కరోనా కేసులు.. ఆసియాలో భారత్ అగ్రస్థానం

vimala p
భారత్‌లో కరోనా వైరస్ విజృంభిస్తుంది. ఈ క్రమంలో భారీగా కేసుల సంఖ్య పెరిగిపోతోంది. కరోనా కేసుల్లో ఆసియాలో భారత్ అగ్రస్థానంలో చేరింది. ఈ రోజు కేంద్ర వైద్య,

పెరిగిన ఎల్‌పీజీ సిలెండరు ధర!

vimala p
దేశంలో కొన్ని నెలల పాటు వరుసగా తగ్గుతూ వచ్చిన ఎల్‌పీజీ సిలెండరు ధరలు ఒక్కసారిగా పెరిగాయి. సబ్సిడీ ఎల్‌పీజీ సిలెండరుపై ఈ రోజు మెట్రో నగరాల్లో రూ.37

కరోనా కేసులపై ప్రశాంత్ కిశోర్ సంచలన వ్యాఖ్యలు

vimala p
కరోనా కట్టడికి కేంద్రం లాక్ డౌన్ పొదగిస్తున్న నేపథ్యంలో ఎన్నికల వ్యూహ కర్త ప్రశాంత్ కిశోర్ సంచలన ట్వీట్ చేశారు. కొవిడ్-19 కేసుల సంఖ్యను ఓ మారు

వైట్ హౌస్ వద్ద నిరసనలు.. బంకర్ లోకి జారుకున్న ట్రంప్!

vimala p
అమెరికాలో నల్లజాతికి చెందిన జార్జ్ ఫ్లాయిడ్ ను పోలీసులు హత్య చేశారని ఆరోపిస్తూ వైట్ హౌస్ వద్ద నిరసనకు దిగారు. లక్షలాది మంది ప్రజలు, అతని మరణానికి

ఈసీ సమగ్రత పట్ల అగౌరవం దురదృష్టకరం: దేవినేని ఉమ

vimala p
ఏపీ సీఎం జగన్ పై టీడీపీ నేత దేవినేని ఉమా మహేశ్వరరావు విరుచుకుపడ్డారు. మీ ప్రభుత్వ వైఖరి హైకోర్టు తీర్పును ఉల్లంఘించడం కాదా? ప్రజలకు సమాధానం చెప్పండి

శుభ్రంగా ఉంచుకున్నప్పుడే ఆదర్శ పట్టణాలు: హరీశ్‌రావు

vimala p
వర్షాకాలంలో సీజనల్‌ వ్యాధులను అరికట్టేందుకుగాను ప్రభుత్వం రూపొందించిన రెండవ విడత పట్టణ ప్రగతిని తెలంగాణ మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతీ గల్లీని

ఉదయం 6 గంటల నుంచే పెన్షన్ల పంపిణీ

vimala p
ఏపీ  ప్రభుత్వం చేపట్టిన వైఎస్ఆర్ పెన్షన్ కానుక ప్రారామభమైంది. ఇందులో భాగంగా ఈ తెల్లవారుజామునుంచే లబ్ధిదారులకు వాలంటీర్లు పెన్షన్లను అందిస్తున్నారు. గ్రామ, వార్డు వాలంటీర్లు ఉదయం 6