telugu navyamedia

వార్తలు

విలియమ్సన్ ఇంకా కోలుకోలేదు.. అందుకే ఆడలేదు

Vasishta Reddy
నిన్న జరిగిన మ్యాచ్ లో 16 ఓవర్ల వరకు మ్యాచ్‌ను తమ చేతుల్లో ఉంచుకున్న ఆరెంజ్ ఆర్మీ.. స్పిన్నర్ షాబాజ్ అహ్మద్(3/7) కొట్టిన దెబ్బకు నిలువెల్లా వణికిపోయింది.

కాసేపట్లో కేసీఆర్‌తో సీఎస్ కీలక భేటీ.. నైట్ కర్ఫ్యూపై చర్చ…

Vasishta Reddy
తెలంగాణలో కరోనా కేసులు రోజురోజుకూ పెరిగిపోతున్న నేపథ్యంలో బీఆర్కే భవన్‎లో అన్ని శాఖల ఉన్నతాధికారులతో సీఎస్ సోమేశ్ కుమార్ కీలక సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో పలు

టెన్త్ పరీక్షలు రద్దు.. ఇంటర్ ఎగ్జామ్స్ వాయిదా..!

Vasishta Reddy
కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా తెలంగాణ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో జరగాల్సిన పదవ తరగతి పరీక్షలను రద్దు చేస్తూ తెలంగాణ విద్యాశాఖ గురువారం ఉత్తర్వులు

ఏపీ కరోనా అప్డేట్…

Vasishta Reddy
ఏపీలో కరోనా ఉధృతి పెరుగుతూ ఉంది. ఇప్పటికే ఏపీలో 9.42 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ ఆరోగ్యశాఖ కరోనా బులెటిన్ ను రిలీజ్

మాకు ఎలాగో వాళ్లకు అలాగే : కోహ్లీ

Vasishta Reddy
సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచులో ఆర్సీబీ అద్భుత విజయం సాధించిన విషయం తెలిసిందే. నిర్జీవమైన పిచ్‌పై మొదటగా బ్యాట్స్‌మన్‌ పరుగులు చేయగా.. ఆపై బౌలర్లు సత్తాచాటడంతో ఆర్సీబీ

మ‌రో తెరాస ఎమ్మెల్యేకు క‌రోనా పాజిటివ్..

Vasishta Reddy
ప్రస్తుతం తెలంగాణలో కరోనా సెకండ్ వేవ్ క‌ల‌వ‌ర పెడుతుండ‌గా.. మ‌రో అధికార టీఆర్ఎస్ ఎమ్మెల్యే క‌రోనా బారిన‌ప‌డ్డారు.. తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డికి కరోనా సోకింది.

కరోనా పై తెలంగాణ సీఎస్ కీలక ఆదేశాలు…

Vasishta Reddy
దేశ వ్యాప్తంగా మాత్రమే కాకుండా రెండు తెలుగు రాష్ట్రలో కూడా కరోనా కేసులు విపరీతంగా నమోదవుతున్న విషయం తెలిసిందే. మరి ముఖ్యంగా తెలంగాణలో కరోనా కేసులు రోజు

ఢిల్లీలో కూడా వారాంతపు లాక్ డౌన్…

Vasishta Reddy
ఢిల్లీలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు న‌మోదు అవుతున్నాయి.. కోవిడ్ కేసుల‌కు హాట్ స్పాట్‌గా మారిపోయింది..  దీంతో.. ఢిల్లీ స‌ర్కార్ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది.. వారాంతపు కర్ఫ్యూ

కోహ్లీ కారణంగానే మొదటి స్థానానికి వచ్చా : బాబర్

Vasishta Reddy
తాజాగా ఐసీసీ విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్‌లో విరాట్ కోహ్లీని వెనక్కినెట్టి అగ్రస్థానాన్ని అందుకున్నాడు. సౌతాఫ్రికాతో జరిగిన మూడు వన్డేల సిరీస్‌లో 103, 31, 94తో రాణించిన

తెలంగాణలో మరోసారి ఎన్నికలు…

Vasishta Reddy
ఇన్ని రోజులు ఏపీ వరుస ఎన్నికలతో ఊగిపోయింది. అయితే ఇప్పుడు అక్కడ తిరుపతి ఉప ఎన్నికల జోరు కొనసాగుతుంది. అయితే తెలంగాణలో కూడా నాగార్జున సాగర్ ఉప

విశాఖ ఆరు హత్యల కేసులో కీలక విషయాలు వెలుగులోకి…

Vasishta Reddy
విశాఖ జిల్లాలోని పెందుర్తి మండలంలోని జుత్తాడ గ్రామంలో రెండు కుటుంబాల మధ్య గత కొంతకాలంగా ఘర్షణలు చోటు చేసుకున్నాయి.  ఈ క్రమంలో బత్తిన అప్పలరాజు అనే వ్యక్తి

పరీక్షలపై ఏపీ విద్యా శాఖ మంత్రి స్పష్టత…

Vasishta Reddy
సీఎం జగనుతో సమీక్ష జరిపి పరీక్షల నిర్వహణపై చర్చిస్తామని పేర్కొన్నారు ఏపీ విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్. ఇప్పటికైతే యధావిధిగా షెడ్యూల్ ప్రకారమే అన్ని పరీక్షలు