నిన్న జరిగిన మ్యాచ్ లో 16 ఓవర్ల వరకు మ్యాచ్ను తమ చేతుల్లో ఉంచుకున్న ఆరెంజ్ ఆర్మీ.. స్పిన్నర్ షాబాజ్ అహ్మద్(3/7) కొట్టిన దెబ్బకు నిలువెల్లా వణికిపోయింది.
తెలంగాణలో కరోనా కేసులు రోజురోజుకూ పెరిగిపోతున్న నేపథ్యంలో బీఆర్కే భవన్లో అన్ని శాఖల ఉన్నతాధికారులతో సీఎస్ సోమేశ్ కుమార్ కీలక సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో పలు
కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా తెలంగాణ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో జరగాల్సిన పదవ తరగతి పరీక్షలను రద్దు చేస్తూ తెలంగాణ విద్యాశాఖ గురువారం ఉత్తర్వులు
సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మ్యాచులో ఆర్సీబీ అద్భుత విజయం సాధించిన విషయం తెలిసిందే. నిర్జీవమైన పిచ్పై మొదటగా బ్యాట్స్మన్ పరుగులు చేయగా.. ఆపై బౌలర్లు సత్తాచాటడంతో ఆర్సీబీ
దేశ వ్యాప్తంగా మాత్రమే కాకుండా రెండు తెలుగు రాష్ట్రలో కూడా కరోనా కేసులు విపరీతంగా నమోదవుతున్న విషయం తెలిసిందే. మరి ముఖ్యంగా తెలంగాణలో కరోనా కేసులు రోజు
ఢిల్లీలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదు అవుతున్నాయి.. కోవిడ్ కేసులకు హాట్ స్పాట్గా మారిపోయింది.. దీంతో.. ఢిల్లీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.. వారాంతపు కర్ఫ్యూ
తాజాగా ఐసీసీ విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్లో విరాట్ కోహ్లీని వెనక్కినెట్టి అగ్రస్థానాన్ని అందుకున్నాడు. సౌతాఫ్రికాతో జరిగిన మూడు వన్డేల సిరీస్లో 103, 31, 94తో రాణించిన
విశాఖ జిల్లాలోని పెందుర్తి మండలంలోని జుత్తాడ గ్రామంలో రెండు కుటుంబాల మధ్య గత కొంతకాలంగా ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో బత్తిన అప్పలరాజు అనే వ్యక్తి
సీఎం జగనుతో సమీక్ష జరిపి పరీక్షల నిర్వహణపై చర్చిస్తామని పేర్కొన్నారు ఏపీ విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్. ఇప్పటికైతే యధావిధిగా షెడ్యూల్ ప్రకారమే అన్ని పరీక్షలు