గ్యాస్ సిలిండర్ పేలి మూడు ఇళ్లు ధ్వంసమైన సంఘటన శుక్రవారం చిత్తూరు జిల్లా చీమనపల్లె గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామంలోని ఆర్.ఈశ్వర్రెడ్డి ఇంట ఉదయం వంట చేసి, సిలిండర్
నవోదయ విద్యాలయ సమితి(ఎన్.వి.ఎస్) లో వివిధ విభాగాలలో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. ఖాళీలలో ప్రిన్సిపాల్, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్(పీజీటీ), అసిస్టెంట్ కమీషనర్(అడ్మిన్), అసిస్టెంట్ అండ్ కంప్యూటర్
రఫేల్ కుంభకోణం బయటపడుతుందనే సీబీఐ డైరెక్టర్గా ఉన్న అలోక్ వర్మను బదిలీ చేశారని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ ఆరోపించారు.సీబీఐపై ఇలాంటి ప్రత్యక్షచర్య 55 ఏళ్లలో ఎప్పుడూ
ఏపీలో మరో విశ్వవిద్యాలయం ఏర్పాటుకు పనులు చురుగ్గా జరుగుతున్నాయి. దీనికోసం రాజధాని అమరావతి ప్రాంతంలో దాదాపు 150-200 ఎకరాల్లో ఈ కొత్త వర్సిటీ రూపుదిద్దుకోనుంది. అత్యున్నత ప్రమాణాలతో
ప్రధాని నరేంద్ర మోదీపై ఏపీ మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. మోదీ మోనార్క్లా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. సీబీఐ, ఆర్బీఐ లాంటి వ్యవస్థలను భ్రష్టు పట్టించారని తీవ్రస్థాయిలో
విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు జీవిత కథను `యన్.టి.ఆర్` బయోపిక్ రూపంలో తెరకెక్కించారు. నటసింహ నందమూరి బాలకృష్ణ టైటిల్ పాత్రలో నటిస్తూ ఈ చిత్రాన్ని నిర్మించారు.