telugu navyamedia

వార్తలు

ప్రముఖ నటుడిపై ఆగంతకుల కాల్పులు… మృతి

vimala p
బీహార్‌లోని సమస్తీ‌పూర్ జిల్లాలో కొందరు దుండగులు భోజ్‌పురి నటుడు మిథిలేష్ పాశ్వాన్ ను తుపాకీతో కాల్చి చంపారు. ఈ ఘటన ముఫ్ఫసిల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు

అక్రిడిటేషన్ అప్లికేషన్‌ ఇలా అప్‌లోడ్ చేయండి

vimala p
ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేస్తున్న పాత్రికేయులు అక్రిడిటేషన్ కార్డ్ పొందుటకు ఆన్ లైన్ లో అప్లికేషన్‌ లు సమర్పించాల్సి ఉంటుంది. ఇందుకోసం ఏపీ ఐ అండ్ పిఆర్

హింసా ప్రవృత్తి ని తగ్గించాలి..ఎన్కౌంటర్ చేస్తే.. అది పెరిగిపోతుంది..

vimala p
మహిళలపై హింసాత్మక ఘటనలు జరగటానికి కారణాలలో ఇప్పటి పరిస్థితులలో పెరుగుతున్న హింసాత్మక ప్రవృత్తి ప్రధానమైనదని, ఎన్కౌంటర్ లు చేస్తే, ఆ ప్రభావం పెరిగి, నేరాలు పెరిగిపోయే అవకాశం

అమరావతి : … అసెంబ్లీ వద్ద .. ఆర్టీసీ చార్జీల పెంపుపై … టీడీపీ నిరసన..

vimala p
నేటి నుండి రాష్ట్రంలో ఆర్టీసీ ఛార్జీల పెంపును నిరసిస్తూ టీడీపీ ఆధ్వర్యంలో నేతలు అసెంబ్లీ వద్ద నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమంలో చంద్రబాబు, లోకేష్, బాలకృష్ణ, ఎమ్మెల్యేలు,

నేనంటే వైసీపీ మంత్రులకు .. ఎందుకంత భయం.. : లోకేష్

vimala p
అసెంబ్లీలో లేని తనంటే వైకాపా మంత్రులు, ఎమ్మెల్యేలకు ఎందుకంత భయమని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ప్రశ్నించారు. శాసనమండలికి వచ్చే మంత్రులు అక్కడ తన

పోర్టబులిటీ మరింతగా .. సులభతరం చేసిన .. ట్రాయ్ ..మూడురోజుల్లోనే..

vimala p
భారతదేశంలో ఎన్నో టెలికాం రంగ సంస్థలు మొబైల్ వినియోగదారులకు సేవలను అందిస్తున్న విషయం తెలిసిందే. మొబైల్ వినియోగదారులు కూడా వివిధ నెట్వర్క్లను వాడుతూ ఉంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క

బస్సు చార్జీల పెంపును నిరసిస్తూ.. సచివాలయం వద్ద టీడీపీ ధర్నా

vimala p
పెంచిన ఆర్టీసీ బస్ చార్జీలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ తెలుగుదేశం పార్టీ నేతలు ఆందోళన చేపట్టారు. వెలగపూడి సచివాలయం సమీపంలోని ఫైర్ స్టేషన్ వద్ద టీడీపీ

ఆ ఇద్దరు క్రికెటర్లు కనిపిస్తేనే హైలైట్.. ట్విట్టర్ లో కూడా..

vimala p
భారత కెప్టెన్ విరాట్‌ కోహ్లీ, మాజీ కెప్టెన్ ఎంఎస్‌ ధోనీ ప్రస్తుత క్రికెట్లో దిగ్గజ ఆటగాళ్లు. క్రీజులో ఉన్నా.. స్టేడియంలో కూర్చున్నా వారిద్దరినీ చూస్తుంటే అభిమానులకు ఓ

అమెరికాలో తుపాకీ పేలుడు.. ఆరుగురు మృతి…

vimala p
అమెరికాలో మరోసారి తుపాకీ పేలింది. న్యూజెర్సీ రాష్ట్రంలోని జెర్సీ నగరంలో పోలీసులకు దుండగులకు మధ్య జరిగిన కాల్పుల్లో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ముగ్గురు పౌరులు, ఇద్దరు

రాజ్యసభకు .. పౌరసత్వ బిల్లు.. నేడే..నెగ్గించుకునే వ్యూహాలలో బీజేపీ..

vimala p
బీజేపీ ప్రవేశపెట్టిన పౌరసత్వ సవరణ బిల్లు వివాదాస్పదం అయిన విషయం తెలిసిందే. సుదీర్ఘంగా చర్చ ..నిరసనలు..వాదోపవాదనలు తరువాత లోక్ సభలో ఎట్టకేలకు కేంద్రం అనుకున్న విధంగా మెజార్టీ

సమస్యను ముందే ఊహించి.. పరిష్కరించాలి.. : ఏపీసీఎం జగన్

vimala p
సమస్య వచ్చినప్పుడు ఎవరైనా పరిష్కరిస్తారు, అసలు సమస్యే రాకుండ ముందస్తు జాగర్తలు అవసరం అని, అవి ముందుగా కనిపెట్టి సమస్యను ఆపేవాడే నాయకుడని ఏపీసీఎం జగన్ అభిప్రాయపడ్డారు.

ఐపీఎల్ తోనే .. ధోనీ తెరపైకి.. అప్పటివరకు విశ్రాంతిలోనే.. : రవిశాస్త్రి

vimala p
ఇటీవల ధోనీ రిటైర్మెంట్‌పై ఊహాగానాలకు అంతులేకుండా పోతుంది. ఎవరికి తోచిన మాదిరి వాళ్ళు చెప్తుండటంతో సీనియర్లు మండిపడుతున్నారు. ఇటీవల ధోనీ ఐపీఎల్ వరకూ టీమిండియాకు దూరంగా ఉంటాడని