బీహార్లోని సమస్తీపూర్ జిల్లాలో కొందరు దుండగులు భోజ్పురి నటుడు మిథిలేష్ పాశ్వాన్ ను తుపాకీతో కాల్చి చంపారు. ఈ ఘటన ముఫ్ఫసిల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు
ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేస్తున్న పాత్రికేయులు అక్రిడిటేషన్ కార్డ్ పొందుటకు ఆన్ లైన్ లో అప్లికేషన్ లు సమర్పించాల్సి ఉంటుంది. ఇందుకోసం ఏపీ ఐ అండ్ పిఆర్
మహిళలపై హింసాత్మక ఘటనలు జరగటానికి కారణాలలో ఇప్పటి పరిస్థితులలో పెరుగుతున్న హింసాత్మక ప్రవృత్తి ప్రధానమైనదని, ఎన్కౌంటర్ లు చేస్తే, ఆ ప్రభావం పెరిగి, నేరాలు పెరిగిపోయే అవకాశం
నేటి నుండి రాష్ట్రంలో ఆర్టీసీ ఛార్జీల పెంపును నిరసిస్తూ టీడీపీ ఆధ్వర్యంలో నేతలు అసెంబ్లీ వద్ద నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమంలో చంద్రబాబు, లోకేష్, బాలకృష్ణ, ఎమ్మెల్యేలు,
అసెంబ్లీలో లేని తనంటే వైకాపా మంత్రులు, ఎమ్మెల్యేలకు ఎందుకంత భయమని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ప్రశ్నించారు. శాసనమండలికి వచ్చే మంత్రులు అక్కడ తన
భారతదేశంలో ఎన్నో టెలికాం రంగ సంస్థలు మొబైల్ వినియోగదారులకు సేవలను అందిస్తున్న విషయం తెలిసిందే. మొబైల్ వినియోగదారులు కూడా వివిధ నెట్వర్క్లను వాడుతూ ఉంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క
పెంచిన ఆర్టీసీ బస్ చార్జీలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ తెలుగుదేశం పార్టీ నేతలు ఆందోళన చేపట్టారు. వెలగపూడి సచివాలయం సమీపంలోని ఫైర్ స్టేషన్ వద్ద టీడీపీ
భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ, మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ ప్రస్తుత క్రికెట్లో దిగ్గజ ఆటగాళ్లు. క్రీజులో ఉన్నా.. స్టేడియంలో కూర్చున్నా వారిద్దరినీ చూస్తుంటే అభిమానులకు ఓ
అమెరికాలో మరోసారి తుపాకీ పేలింది. న్యూజెర్సీ రాష్ట్రంలోని జెర్సీ నగరంలో పోలీసులకు దుండగులకు మధ్య జరిగిన కాల్పుల్లో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ముగ్గురు పౌరులు, ఇద్దరు
బీజేపీ ప్రవేశపెట్టిన పౌరసత్వ సవరణ బిల్లు వివాదాస్పదం అయిన విషయం తెలిసిందే. సుదీర్ఘంగా చర్చ ..నిరసనలు..వాదోపవాదనలు తరువాత లోక్ సభలో ఎట్టకేలకు కేంద్రం అనుకున్న విధంగా మెజార్టీ
సమస్య వచ్చినప్పుడు ఎవరైనా పరిష్కరిస్తారు, అసలు సమస్యే రాకుండ ముందస్తు జాగర్తలు అవసరం అని, అవి ముందుగా కనిపెట్టి సమస్యను ఆపేవాడే నాయకుడని ఏపీసీఎం జగన్ అభిప్రాయపడ్డారు.
ఇటీవల ధోనీ రిటైర్మెంట్పై ఊహాగానాలకు అంతులేకుండా పోతుంది. ఎవరికి తోచిన మాదిరి వాళ్ళు చెప్తుండటంతో సీనియర్లు మండిపడుతున్నారు. ఇటీవల ధోనీ ఐపీఎల్ వరకూ టీమిండియాకు దూరంగా ఉంటాడని