అంఫాన్ తుఫాన్ బెంగాల్ ను అతలాకుతలం చేస్తోంది. తుఫాన్ వల్ల ఇప్పటి వరకు 12 మంది చనిపోయారు. బలమైన ఈదురుగాలులు, వర్షాలకు.. వేలాది ఇండ్లు ధ్వంసం అయ్యాయి.
కరోనావైరస్ కట్టడి కోసం లాక్ డౌన్ విధించడంతో పలు సంస్థలు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో పలు సంస్థలు సిబ్బందిని కుదిస్తున్నాయి.ఇప్పుడీ కోవలోకి యూకే ఇంజనీరింగ్
దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమల్లో ఉన్నప్పటికీ దేశవ్యాప్తంగా టెన్త్, ఇంటర్ పరీక్షలు నిర్వహించుకునేందుకు రాష్ట్రాలకు కేంద్రం అనుమతినిచ్చింది. పెద్ద సంఖ్యలో పరీక్షలకు సన్నద్ధమవుతున్న విద్యార్థులను దృష్టిలో ఉంచుకుని కేంద్ర
గాంధీని చంపిన గాడ్సే నిజమైన దేశ భక్తుడు అంటూ సినీ నటుడు, మెగా బ్రదర్ నాగబాబు చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువిరుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలను
కరోనా పరీక్షలపై తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రైవేట్ ఆస్పత్రుల్లో కరోనా పరీక్షలకు ప్రభుత్వం ఎందుకు అనుమతించడం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.కేవలం గాంధీ, నిమ్స్లోనే కరోనా
కరోనావైరస్ కట్టడి కోసం లాక్ డౌన్ విధించడంతో పలు సంస్థలు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో పలు సంస్థలు సిబ్బందిని కుదిస్తున్నాయి. ఇప్పటికే ఉబెర్ కూడా
కరోనా నేపథ్యంలో ఏపీ సర్కార్ అనుసరిస్తున్న తీరుపై టీడీపీ అధినేత చంద్రబాబుమండిపడ్డారు. హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మీడియాతో మాట్లాడారు. ప్రజల జీవితాలతో ఆడుకోవడం మంచి
ఎల్జీ పాలిమర్స్ తరహా కంపెనీల్లో తనిఖీల కోసం టాస్క్ఫోర్స్ కమిటీ ఏర్పాటు చేశామని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. పాలిమర్స్ ఘటనపై చర్చకు టీడీపీ అధినేత