telugu navyamedia

వార్తలు

అంఫాన్ తో అతలాకుతలం.. 12 మంది మృతి

vimala p
అంఫాన్ తుఫాన్ బెంగాల్ ను అతలాకుతలం చేస్తోంది. తుఫాన్ వ‌ల్ల ఇప్ప‌టి వ‌ర‌కు 12 మంది చ‌నిపోయారు. బ‌ల‌మైన ఈదురుగాలులు, వ‌ర్షాల‌కు.. వేలాది ఇండ్లు ధ్వంసం అయ్యాయి.

సినీ నటుడు నాగబాబుపై పోలీసులకు ఫిర్యాదు!

vimala p
గాంధీని చంపిన గాడ్సే ఒక నిజమైన దేశభక్తుడని సినీ నటుడు నాగబాబు చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. గాడ్సేను తాను సమర్థించలేదని, ఆయన వెర్షన్ కూడా ప్రజలకు

‘రోల్స్ రాయిస్’ ఉద్యోగులపై వేటు.. 9 వేల మంది తొలగింపు!

vimala p
కరోనావైరస్ కట్టడి కోసం లాక్ డౌన్ విధించడంతో పలు సంస్థలు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో పలు సంస్థలు సిబ్బందిని కుదిస్తున్నాయి.ఇప్పుడీ కోవలోకి యూకే ఇంజనీరింగ్

కాంట్రాక్ట్ ఉద్యోగులను విలీనం చేసే ప్రక్రియను నిలిపివేయండి: పవన్ కల్యాణ్

vimala p
గత కొంతకాలంగా టీటీడీలో పని చేస్తున్న అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులకు తక్షణమే టైమ్ స్కేల్ ను అమలు చేయాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ డిమాండ్

పరీక్షల నిర్వహణపై కేంద్రం మార్గదర్శకాలు!

vimala p
దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అమల్లో ఉన్నప్పటికీ దేశవ్యాప్తంగా టెన్త్, ఇంటర్ పరీక్షలు నిర్వహించుకునేందుకు రాష్ట్రాలకు కేంద్రం అనుమతినిచ్చింది. పెద్ద సంఖ్యలో పరీక్షలకు సన్నద్ధమవుతున్న విద్యార్థులను దృష్టిలో ఉంచుకుని కేంద్ర

భారత్ వైరస్ చాలా ప్రమాదకరం: నేపాల్ ప్రధాని

vimala p
భారత్ పై నేపాల్ ప్రధాని కేపీ ఓలీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పార్లమెంటులో ఆయన మాట్లాడుతూ.. చైనా, ఇటలీలోని కరోనా వైరస్ కన్నా భారత్‌లోని వైరస్ మరింత

నాగబాబు వ్యాఖ్యలను సమర్థించిన రామ్ గోపాల్ వర్మ!

vimala p
గాంధీని చంపిన గాడ్సే నిజమైన దేశ భక్తుడు అంటూ సినీ నటుడు, మెగా బ్రదర్ నాగబాబు చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువిరుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలను

కరోనా టెస్టులపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు!

vimala p
కరోనా పరీక్షలపై తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రైవేట్ ఆస్పత్రుల్లో కరోనా పరీక్షలకు ప్రభుత్వం ఎందుకు అనుమతించడం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.కేవలం గాంధీ, నిమ్స్‌లోనే కరోనా

ఓలా ఉద్యోగులపై వేటు…1,400 మందికి ఉద్వాసన!

vimala p
కరోనావైరస్ కట్టడి కోసం లాక్ డౌన్ విధించడంతో పలు సంస్థలు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో పలు సంస్థలు సిబ్బందిని కుదిస్తున్నాయి. ఇప్పటికే ఉబెర్‌ కూడా

ఈనెల 25 నుంచి విమాన సర్వీసులు!

vimala p
లాక్ డౌన్ లో సడలింపులివ్వడంతో ప్రత్యేక రైళ్లతో పాటు, పలు రాష్ట్రాల్లో ప్రజా రవాణా ప్రారంభమైంది. ఇక ఈనెల 25 నుంచి దేశీయ పౌర విమాన సర్వీసులు

ప్రజల జీవితాలతో ఆడుకోవడం మంచి పద్ధతి కాదు: చంద్రబాబు

vimala p
కరోనా నేపథ్యంలో ఏపీ సర్కార్ అనుసరిస్తున్న తీరుపై టీడీపీ అధినేత చంద్రబాబుమండిపడ్డారు. హైదరాబాద్‌ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మీడియాతో మాట్లాడారు. ప్రజల జీవితాలతో ఆడుకోవడం మంచి

కంపెనీ తనిఖీల కోసం టాస్క్‌ఫోర్స్‌ కమిటీ: మంత్రి బొత్స

vimala p
ఎల్జీ పాలిమర్స్‌ తరహా కంపెనీల్లో తనిఖీల కోసం టాస్క్‌ఫోర్స్‌ కమిటీ ఏర్పాటు చేశామని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. పాలిమర్స్‌ ఘటనపై చర్చకు టీడీపీ అధినేత