రాజకీయ పార్టీలు పిలుపునిచ్చిన ఛలో అమలాపురంకు ఎలాంటి అనుమతులు లేవని ఏలూరు రేంజ్ డీఐజీ కేవీ మోహన్రావు స్పష్టం చేశారు. ప్రజలు సంయమనం పాటించాలని ఆయన కోరారు.
కరోనావైరస్ కట్టడి కోసం లాక్ డౌన్ విధించడంతో పలు సంస్థలు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో పలు సంస్థలు సిబ్బందిని కుదిస్తున్నాయి.ఇప్పుడీ కోవలోకి యూకే ఇంజనీరింగ్
తెలంగాణలో శుక్రవారం ఏకంగా 13,168 మెగావాట్ల డిమాండ్ నమోదైంది. అలాగే, తలసరి విద్యుత్ వాడకంలో మరో రికార్డు నమోదైంది. ఇంత పెద్ద ఎత్తున విద్యుత్ డిమాండ్ ఏర్పడినా