పాకిస్థాన్ కు చైనా సహకారాన్ని అందిస్తోందని ఇంటెలిజెన్స్ బ్యూరో హెచ్చరించినట్టు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. చైనా ఆదేశాల మేరకు భారత సరిహద్దుల్లో పాకిస్థాన్ కొత్తగా గన్ పాయింట్స్
అంతర్వేది ఆలయంలో రథం దగ్ధం ఘటనపై ఏపీ మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో పెను దుమారాన్ని లేపాయి. మంత్రి వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువిరుస్తున్నాయి.
నిన్న మృతి చెందిన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అంత్యక్రియలు ఈ రోజు ఉదయం 10.30 గంటలకు తమిళనాడు ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరుగనున్నాయి. తిరువళ్లూరు జిల్లాలోని తామరైపాక్కంలోని
ఏపీలో కరోనా వైరస్ విజృంభించడంతో రోజురోజుకూ మరణాల సంఖ్య పెరుగుతోంది. గతంలో పట్టణాలకే వ్యాపించిన ఆ మహమ్మారి ప్రస్తుతం గ్రామాలను కూడా వణికిస్తోంది. గడచిన 24 గంటల్లో
ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం మృతిపట్ల సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్పందించారు. బాలుతో ఉన్న పరిచయాన్ని జగ్గారెడ్డి గుర్తు చేసుకున్నారు. సంగీతం అంటే అందరికి ప్రాణమే.
మద్యంప్రియులకు తెలంగాణ సర్కార్ శుభవార్త చెప్పింది. కరోనా వ్యాప్తి కారణంగా రాష్ట్రంలో మార్చి 22న మూతపడ్డ బార్లు తిరిగి తెరుచుకోనున్నాయి. బార్లు, క్లబ్ లు తెరవవచ్చంటూ తెలంగాణ
ప్రముఖ గాయకుడు ఎస్ పీ బాలసుబ్రమణ్యం మరణం ప్రజలకు, సంగీతప్రియులకు తీరని లోటని హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. బాలు తనకు అత్యంత సన్నిహితుడని
ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మృతిపై టాలీవుడ్ నటుడు, హిందూపూర్ ఎమ్మెల్యే బాలకృష్ణ తమ ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. సోషల్ మీడియా ద్వారా ఆయన స్పందిస్తూ
ఏపీలో ఉచిత విద్యుత్ కనెక్షన్లకు మీటర్ల బిగింపు అంశంపై తెలంగాణ మంత్రి హరీశ్ రావు చేసిన వ్యాఖ్యలపై ఏపీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఘాటుగా స్పందించారు. కేంద్రం
ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పార్థివదేహం చెన్నైలోని కోడంబాక్కంలో ఆయన నివాసం వద్దకు చేరుకుంది. ఎంజీఎం ఆసుపత్రి నుంచి అంబులెన్సులో ఆయన భౌతికకాయాన్ని తరలించారు. అప్పటికే ఆయన
గాన గంధర్వుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం మృతి పట్ల సినీనటి, కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్పీ బాలు ఇక లేరనే వార్త జీర్ణించుకోలేనిదని