telugu navyamedia

వార్తలు

పాక్ ఉగ్రవాదుల వద్ద చైనా ఆయుధాలు!

vimala p
పాకిస్థాన్ కు చైనా సహకారాన్ని అందిస్తోందని ఇంటెలిజెన్స్ బ్యూరో హెచ్చరించినట్టు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. చైనా ఆదేశాల మేరకు భారత సరిహద్దుల్లో పాకిస్థాన్ కొత్తగా గన్ పాయింట్స్

కొడాలి నాని వ్యాఖ్యలపై బండి సంజయ్ ఫైర్

vimala p
అంతర్వేది ఆలయంలో రథం దగ్ధం ఘటనపై ఏపీ మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో పెను దుమారాన్ని లేపాయి. మంత్రి వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువిరుస్తున్నాయి.

బాలు అంత్యక్రియలకు కొద్ది మందికి మాత్రమే అనుమతి: కలెక్టర్

vimala p
నిన్న మృతి చెందిన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అంత్యక్రియలు ఈ రోజు ఉదయం 10.30 గంటలకు తమిళనాడు ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరుగనున్నాయి. తిరువళ్లూరు జిల్లాలోని తామరైపాక్కంలోని

ఏపీలో 5,606కి చేరిన కరోనా మృతుల సంఖ్య

vimala p
ఏపీలో కరోనా వైరస్ విజృంభించడంతో రోజురోజుకూ మరణాల సంఖ్య పెరుగుతోంది. గతంలో పట్టణాలకే వ్యాపించిన ఆ మహమ్మారి ప్రస్తుతం గ్రామాలను కూడా వణికిస్తోంది. గడచిన 24 గంటల్లో

బాలు పాటను ప్రజలు మర్చిపోరు: జగ్గారెడ్డి

vimala p
ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం మృతిపట్ల సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్పందించారు. బాలుతో  ఉన్న పరిచయాన్ని జగ్గారెడ్డి గుర్తు చేసుకున్నారు. సంగీతం అంటే అందరికి ప్రాణమే.

మద్యంప్రియులకు శుభవార్త..తెలంగాణలో ఇక బార్లు ఓపెన్..!

vimala p
మద్యంప్రియులకు తెలంగాణ సర్కార్ శుభవార్త చెప్పింది. కరోనా వ్యాప్తి కారణంగా రాష్ట్రంలో మార్చి 22న మూతపడ్డ బార్లు తిరిగి తెరుచుకోనున్నాయి. బార్లు, క్లబ్ లు తెరవవచ్చంటూ తెలంగాణ

బాలు మరణం సంగీతప్రియులకు తీరని లోటు: దత్తాత్రేయ

vimala p
ప్రముఖ గాయకుడు ఎస్ పీ బాలసుబ్రమణ్యం మరణం ప్రజలకు, సంగీతప్రియులకు తీరని లోటని హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. బాలు తనకు అత్యంత సన్నిహితుడని

బాలు దేశం గర్వించే గొప్ప గాయకుడు: బాలకృష్ణ

vimala p
ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మృతిపై టాలీవుడ్ నటుడు, హిందూపూర్ ఎమ్మెల్యే బాలకృష్ణ తమ ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. సోషల్ మీడియా ద్వారా ఆయన స్పందిస్తూ

తెలంగాణ మంత్రి హరీశ్ వ్యాఖ్యలకు ఏపీ మంత్రి బాలినేని కౌంటర్!

vimala p
ఏపీలో ఉచిత విద్యుత్ కనెక్షన్లకు మీటర్ల బిగింపు అంశంపై తెలంగాణ మంత్రి హరీశ్ రావు చేసిన వ్యాఖ్యలపై ఏపీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఘాటుగా స్పందించారు. కేంద్రం

చెన్నై ఇంటికి చేరుకున్న బాలు పార్థివదేహం

vimala p
ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పార్థివదేహం చెన్నైలోని కోడంబాక్కంలో ఆయన నివాసం వద్దకు చేరుకుంది. ఎంజీఎం ఆసుపత్రి నుంచి అంబులెన్సులో ఆయన భౌతికకాయాన్ని తరలించారు. అప్పటికే ఆయన

బాలు లేరన్నా వార్త తీవ్రంగా కలచివేసింది: విజయశాంతి

vimala p
గాన గంధర్వుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం మృతి పట్ల సినీనటి, కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్పీ బాలు ఇక లేరనే వార్త జీర్ణించుకోలేనిదని

బాలు మృతిపట్ల సీఎం జగన్ దిగ్భ్రాంతి

vimala p
ప్రముఖ గాయకుడు, సంగీత దిగ్గజం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఇక లేరన్నవార్తతో తాను దిగ్భ్రాంతికి గురయ్యానని ఏపీ సీఎం జగన్ తెలిపారు. 6 భాషల్లో 40 వేలకు పైగా