నోట్ల రద్దు సమయంలో అవకతవకలకు పాల్పడ్డట్టు ఆరోపణలు రావడంతో టీటీడీ ట్రస్ట్ బోర్డు సభ్యుడు శేఖర్ రెడ్డిపై నమోదు చేసిన కేసును చెన్నై సీబీఐ కోర్టు కొట్టివేసింది.
బాలీవుడ్, శాండిల్ వుడ్ సినిమా ఇండస్ట్రీలలో ఇప్పుడు డ్రగ్స్ కలకలం రేగుతోంది. బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అనుమానాస్పద మృతి కేసులో అనూహ్యంగా డ్రగ్స్
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ జన్మదినోత్సవం నేడు. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా అభిమానుల నుంచి, ప్రముఖుల నుంచి పూరికి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సందర్భంగా
బెల్లంకొండ ఇప్పుడు తన ఎనిమిదో సినిమాగా ‘అల్లుడు అదుర్స్ చిత్రంలో నటిస్తున్నాడు’. కందిరీగ ఫేమ్ సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమా కోసం
డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తాజాగా తన పూరీ మ్యూజింగ్స్లో వరల్డ్ డాటర్స్ డే సందర్భంగా “కూతుళ్ల” గురించి మాట్లాడారు. “ఇండియాలో చాలా మంది వాళ్ల కడుపున
బాలీవుడ్ లో ప్రస్తుతం డ్రగ్స్ కోణం కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగానే దీపికాను ఎన్సీబీ విచారణకి పిలిచింది. సుశాంత్ టాలెంట్ మేనేజర్ జయసాహాతో చేసిన
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య కేసు రోజురోజుకూ కీలక మలుపులు తిరుగుతోంది. సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తిని ముంబై నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు