ఉద్యోగుల సంఖ్యను తగ్గించే దిశగా ఎయిర్ ఇండియా సంచలన నిర్ణయం తీసుకుంది. పనితీరు సరిగ్గా లేదని భావిస్తున్న ఉద్యోగులను నిర్బంధ సెలవుపై ఐదేళ్ల వరకూ పంపాలని భావిస్తోంది.
ఢిల్లీలో కరోనా ఉధృతిని నియంత్రించగలిగినట్లు సీఎం కేజ్రీవాల్ తెలిపారు. కరోనా కట్టడిలో సహకరించిన బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు కూడా కేజ్రీవాల్ దన్యవాదాలు తెలిపారు. తొలుత అంచనా వేసిన
తెలంగాణలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో రోజురోజుకూ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. జీహెచ్ఎంసీ పరిధిలో అధికంగా కేసులు నమోదు కావడంతో నగర వాసులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. తాజాగా నగరంలోని గాంధీ
నగరంలో కరోనా విజృంభణ నేపథ్యంలో జీహెచ్ఎంసీ కట్టుదిట్టమైన చర్యలు చేపట్టేందుకు సిద్ధమైంది. వైరస్ నియంత్రణపై బహుముఖ వ్యూహంతో ముందుకు వెళ్లోంది. ఇందులో భాగంగా కేసుల అధికంగా నమోదవుతోన్న
చైనాలో కరోనా వైరస్ కు సంబంధించిన క్లినికల్ ట్రయల్స్ అన్నీ పూర్తయ్యాయి. క్లినికల్ ట్రయల్స్ లో వ్యాక్సిన్ కారణంగా ఎటువంటి సైడ్ ఎఫెక్టులూ ఉండబోవని రెండు నెలల
ప్రపంచ కుబేరుల జాబితాలో రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేశ్ అంబానీ ఆరోస్థానంలో ఉన్నారు. బ్లూమ్ బెర్గ్ బిలియనీర్ల జాబితాలో ఉన్న వారెన్ బఫెట్, గూగుల్ సహ వ్యవస్థాపకులు
కరోనా టెస్టులపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. గాంధీ ఆసుపత్రిలో కోవిడ్ టెస్టులు చేయకపోవడంపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. గాంధీ’లో కరోనా పరీక్షలు చేయాలని ప్రభుత్వానికి
తెలంగాణలో ఆర్టీసీ డ్రైవింగ్ స్కూళ్లు త్వరలో ప్రారంభం కానున్నాయి. ఇప్పటివరకు ప్రైవేటు సంస్థలు మాత్రమే డ్రైవింగ్ స్కూళ్ళను నిర్వహిస్తుండగా ఇక ఆర్టీసీ కూడా ఈ స్కూళ్ళను ఏర్పాటు