కరోనా వైరస్ కు వ్యాక్సిన్ సిద్ధమైతే ప్రపంచానికి అందించే సత్తా ఇండియాకే ఉందని మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ అన్నారు. కరోనాపై ఎన్నో దేశాల ఫార్మా
కరోనా వైరస్ సోకకుండా ఉండేందుకు ప్రభుత్వం, వైద్యులు మాస్కు పెట్టుకోమని చెబుతున్నది మీ ఆరోగ్యం కోసమే. ఈ విషయాన్ని ఎంత స్పష్టంగా చెబుతున్నా జనాల్లో మార్పు రావడం
కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొంది. అందుబాటులో ఉన్న మానవ వనరులను సమర్థంగా వినియోగించుకోవాలని సర్కారు భావిస్తోంది. విజయవాడలో ఉన్న కొవిడ్
ఏపీలో కరోనా వైరస్ విజృంభించడంతో అక్కడ రోజురోజుకు కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. తాజాగా 2,593 మందికి కరోనా నిర్ధారణ అయింది. అత్యధికంగా కర్నూలు జిల్లాలో 590,
లాక్ డౌన్ నిభంధనల సడలింపుతో ఇటీవలే తిరుమల క్షేత్రంలో శ్రీవారి దర్శనాలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే, కరోనా మహమ్మారి శ్రీవారి క్షేత్రాన్ని కూడా వదల్లేదు. 14
బీసీసీఐ అధ్యక్షుడు, టీమిండియా మాజీ సారథి సౌరభ్ గంగూలీ కుటుంభంలో కరోనా వ్యాపించింది. గంగోలి సోదరుడు బెంగాల్ క్రికెట్ సంఘం (క్యాబ్) కార్యదర్శి స్నేహాశీష్ గంగూలీకి కరోనా
ఎడతెరపీలేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో ముంబై అతలాకుతలమైంది. భారీ వర్షాలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న ముంబై వాసులకు తాజాగా వాతావరణ శాఖ మరో హెచ్చరిక చేసింది. రాగల
లాక్ డౌన్ లో సడలింపులివ్వడంతో పరిమితంగా భక్తుల దర్శనాలకు టీటీడీ అనుమతిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తిరుమలలో బుధవారం నాడు భక్తుల రద్దీ పెరిగింది. ఆన్
కరోనా వ్యాక్సిన్ కోసం ప్రపంచ దేశాలు ప్రయోగాలు ప్రార్మభించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీ అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్ సత్ఫలితాలను ఇచ్చిందని