telugu navyamedia

సామాజిక

వ్యాక్సిన్ సిద్ధమైతే భారత్ ప్రపంచానికి అందిస్తోంది: బిల్ గేట్స్

vimala p
కరోనా వైరస్ కు వ్యాక్సిన్ సిద్ధమైతే ప్రపంచానికి అందించే సత్తా ఇండియాకే ఉందని మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ అన్నారు. కరోనాపై ఎన్నో దేశాల ఫార్మా

వరవరరావుకు కరోనా పాజిటివ్

vimala p
విప్లవ రచయితల సంఘం (విరసం) నేత వరవరరావు ఓ కుట్ర కేసులో ముంబయి తలోజా జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు. ఈ క్రమలో అనారోగ్యంతో బాధపడుతుండగా ఆయనను ప్రభుత్వం

పెద్దలకు మాత్రమే… మాస్క్ ఎలా ధరించాలో చూపించిన మహిళ… వీడియో వైరల్

vimala p
కరోనా వైరస్ సోకకుండా ఉండేందుకు ప్రభుత్వం, వైద్యులు మాస్కు పెట్టుకోమని చెబుతున్నది మీ ఆరోగ్యం కోసమే. ఈ విషయాన్ని ఎంత స్పష్టంగా చెబుతున్నా జనాల్లో మార్పు రావడం

ఏపీలో పోస్టుగ్రాడ్యుయేట్లకు వాక్ ఇన్ ఇంటర్వ్యూ..!

vimala p
కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొంది. అందుబాటులో ఉన్న మానవ వనరులను సమర్థంగా వినియోగించుకోవాలని సర్కారు భావిస్తోంది. విజయవాడలో ఉన్న కొవిడ్

మనసున్న ప్రైవేటు హాస్పిటల్.. కరోనా రోగికి కోటిన్నర బిల్లు మాఫీ!

vimala p
ప్రైవేటు హాస్పిటల్స్‌ లో చేరిన రోగుల రక్తం పిండి లక్షల యాజమాన్యాలు బిల్లులు వసూలు చేస్తాయి. కానీ అక్కడక్కడ కొన్ని మనసున్న హాస్పిటల్స్‌ కూడా ఉన్నాయి. ఈ

ఏపీలో విజృంభిస్తున్న కరోనా.. కొత్తగా 2,593 మందికి పాజిటివ్

vimala p
ఏపీలో కరోనా వైరస్ విజృంభించడంతో అక్కడ రోజురోజుకు కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. తాజాగా 2,593 మందికి కరోనా నిర్ధారణ అయింది. అత్యధికంగా కర్నూలు జిల్లాలో 590,

తిరుమల కొండపై కరోనా కలకం.. దర్శనాలపై టీటీడీ చైర్మన్ క్లారీటీ

vimala p
లాక్ డౌన్ నిభంధనల సడలింపుతో ఇటీవలే తిరుమల క్షేత్రంలో శ్రీవారి దర్శనాలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే, కరోనా మహమ్మారి శ్రీవారి క్షేత్రాన్ని కూడా వదల్లేదు. 14

గంగూలీ సోదరుడికి కరోనా..హోం క్వారంటైన్‌లోకి దాదా!

vimala p
బీసీసీఐ అధ్యక్షుడు, టీమిండియా మాజీ సారథి సౌరభ్‌ గంగూలీ కుటుంభంలో కరోనా వ్యాపించింది. గంగోలి సోదరుడు బెంగాల్‌ క్రికెట్‌ సంఘం (క్యాబ్‌) కార్యదర్శి స్నేహాశీష్‌ గంగూలీకి కరోనా

భారీ వర్షాలతో ముంబై అతలాకుతలం.. బయటకు రావద్దని బీఎంసీ హెచ్చరికలు

vimala p
ఎడతెరపీలేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో ముంబై అతలాకుతలమైంది. భారీ వర్షాలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న ముంబై వాసులకు తాజాగా వాతావరణ శాఖ  మరో హెచ్చరిక చేసింది. రాగల

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ..రూ. 32 లక్షల హుండీ ఆదాయం

vimala p
లాక్ డౌన్ లో సడలింపులివ్వడంతో పరిమితంగా భక్తుల దర్శనాలకు టీటీడీ అనుమతిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తిరుమలలో బుధవారం నాడు భక్తుల రద్దీ పెరిగింది. ఆన్

ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్ సత్ఫలితాలు..!

vimala p
కరోనా వ్యాక్సిన్ కోసం ప్రపంచ దేశాలు ప్రయోగాలు ప్రార్మభించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీ అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్ సత్ఫలితాలను ఇచ్చిందని

మహారాష్ట్రలో కరోనా మహోగ్రరూపం.. ఒక్క రోజే 7,975 కేసులు నమోదు

vimala p
మహారాష్ట్రలో కరోనా మహోగ్రరూపం దాల్చడంతో రోజు రోజుకు అక్కడ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. నిన్న ఒక్క రోజే ఏకంగా 7,975 మంది ఈ వైరస్ బారినపడ్డారు.