telugu navyamedia

సామాజిక

పాకిస్థాన్‌ రైలులో మంటలు .. 16 మంది సజీవ దహనం

vimala p
పాకిస్థాన్‌లో ఈ ఉదయం రైలులో జరిగిన ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో 16 మంది ప్రయాణీకులు సజీవ దహనమయ్యారు. మరో 13 మంది తీవ్రంగా

జనం వెంటపడి ఏనుగుల దాడి.. అసోంలో ఐదుగురు మృతి

vimala p
అసోంలోని గోల్పారా జిల్లాలో ఏనుగులు జనం వెంటపడి బీభత్సం సృష్టించాయి. జిల్లాలోని ఓ గ్రామంపై దండెత్తిన ఏనుగులు ప్రజలను భయభ్రాంతులకు గురిచేశాయి. వారిని పరుగులు పెట్టించి దాడికి

అబ్బాయిలు 18 ఏళ్లకే .. పెళ్లి చేసుకోవచ్చట.. కేంద్రం కొత్త నిర్ణయం..

vimala p
గతంలో బాల్యవివాహాలను నివారించే నేపథ్యంలో ప్రభుత్వం అమ్మాయిలు 18 ఏళ్లకు అబ్బాయిలు 21 ఏళ్ల తర్వాత పెళ్లి చేసుకోవాలని నిబంధన పెట్టింది. పెళ్లి చేసుకోవాలనుకునే వారు అమ్మాయిలైతే

డెంగీ వ్యాధిని .. ముందుగానే గుర్తించే మార్గాలు..

vimala p
వర్షాకాలం కావటంతో వ్యాధులు తీవ్రంగా ప్రబలుతున్నాయి. ముఖ్యంగా అనేక మరణాలకు కారణం అవుతున్న డెంగీ వ్యాధి నుండి దూరంగా ఉండటానికి లేదా ముందస్తుగా వ్యాధిని గుర్తించడానికి కొన్ని

రాశిఫలాలు : .. మానసిక ఉల్లాసం.. ముఖ్య ఒప్పందాలకు అనుకూలం..

vimala p
మేషం : ఈ రోజు ఒక సంఘటన మీ మనసు చెదిరిపోయేలా చేస్తుంది. అనవసర వివాదం కానీ, ఆర్థిక నష్టం కానీ జరిగే అవకాశముంటుంది. ముఖ్యంగా ఆవేశానికి

పిల్లలను సున్నితంగా పెంచుతున్నారా ? తల్లిదండ్రులూ జాగ్రత్త

vimala p
ఈ ఆధునిక సమాజంలో కొత్త జనరేషన్ చిన్న చిన్న రోగాలకు, రోజూవారీ జీవన విధానంలో వచ్చే ఇబ్బందులు, బాధలకే తట్టుకోలేకపోతోంది. మానసికంగా చిన్న సమస్య ఎదురైనా దానిని

అయోధ్యపై సుప్రీం తీర్పును .. శిరసా వహిస్తామంటున్న ఆర్.ఎస్.ఎస్ …

vimala p
అయోధ్య విషయంలో సుప్రీం తీర్పుకు కట్టుబడి వ్యవహరించాలని రాష్ట్రీయ స్వయం సేవక్ నిశ్చితాభిప్రాయానికి వచ్చినట్టు తెలుస్తోంది. దశాబ్దాలుగా నలుగుతున్న అయోధ్య వివాదంపై నవంబర్‌ 17వ తేదీ లోపు

మీ ఏటీఎం కార్డు స్వైపింగ్ చేసేప్పుడు కాస్త జాగ్రత్త!

vimala p
తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు చాలా సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ఏయే సైబర్ నేరాలు ఎలా జరుగుతున్నాయో, వాటి ఉచ్చులో పడకుండా ప్రజలు తీసుకోవాల్సిన

ఢిల్లీ విద్యార్థులకు 50 లక్షల మాస్క్‌లు

vimala p
 అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు చెందిన 16 లక్షల మంది విద్యార్థులకు ఎన్‌95 యాంటీ పొల్యూషన్ మాస్క్‌లు ఉచితంగా అందజేస్తున్నామని అన్నారు. శుక్రవారం నుంచి ఢిల్లీలోని ప్రభుత్వ,

చినజీయర్ స్వామి ఎదుట ఆర్టీసీ కార్మికుల అవేదన

vimala p
శంషాబాద్ లోని  చినజీయర్ స్వామి ఆశ్రమానికి వెళ్ళి తెలంగాణ ఆర్టీసీ కార్మికులు తమ గొడును వెల్లడించారు. సీఎం కేసీఆర్ మా సమస్యలను పట్టించుకోవడంలేదని రాజేంద్రనగర్, మహేశ్వరం డిపోలకు

ప్రైవేటు కాలేజీలపై ప్రభుత్వం కొరడా.. రోజుకు లక్ష చొప్పున జరిమానా!

vimala p
తెలంగాణలో ఆర్టీసీ సమ్మె కారణంగా ప్రభుత్వం విద్యాసంస్థలకు దసరా సెలవులను పొడగించింది. ఈ నేపథ్యంలో సెలవుల్లో తరగతులు నిర్వహించిన ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలపై ప్రభుత్వం కొరడా ఝళిపించింది.

కురుస్తున్న భారీ వర్షాలు.. విద్యాసంస్థలకు సెల‌వు

vimala p
త‌మిళ‌నాడు రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షంతో జనజీవనం స్తంభించి పోయింది. కొన్ని చోట్ల రాకపోకలకు అంటాయ్మేర్పడింది. దీంతో