telugu navyamedia

సామాజిక

వలస కార్మికుల గృహాలన్నీ కంటైన్ మెంట్ జోన్లు: అసోం ప్రభుత్వం

vimala p
దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వలస కార్మికులు తమ స్వస్థలాలకు చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అసోం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొంది. రాష్ట్రానికి వచ్చే వలసదారుల కుటుంబాలు

నన్నే ఎందుకు ప్రశ్నిస్తున్నారు..జర్నలిస్ట్ పై ట్రంప్ అసహనం!

vimala p
కరోనా టెస్టులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను ఓ మహిళ జర్నలిస్ట్ ప్రశ్నించింది. ఆమె అడిగిన ప్రశ్నలు ట్రంప్ ను అసహనానికి గురిచేశాయి. దాంతో ఆయన

కోమాలోకి వెళ్లిన మాజీ సీఎం అజిత్ జోగి

vimala p
చత్తీస్ గఢ్ మాజీ సీఎం అజిత్ జోగి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతం ఆయన రాయ్ పూర్ లోని శ్రీ నారాయణ్ ఆసుపత్రిలో వెంటిలేటర్ పై

నర్సులకు ఈ సమాజం ఎంతో రుణపడి ఉంది: చంద్రబాబు

vimala p
అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు నర్సులకు శుభాకాంక్షలు తెలిపారు. సేవాభావానికి ప్రతిరూపం నర్సులు, వైద్య సిబ్బంది అంటూ ప్రశంసలు కురిపించారు. తన అద్వితీయ

ఈ సంవత్సరం ఒక్క అడుగు ఎత్తులో ఖైరతాబాద్ గణేశ్!

vimala p
కరోనా దెబ్బకు ప్రపంచ దేశాలు అల్లాడుతున్నాయి. దీంతో అనేక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ప్రతి ఏడాది హైదరాబాద్ లో భారీ వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేసే ఖైరతాబాద్ గణేశ్

కరోనా సమయంలో నర్సులు సాహసంతో విధులు: పవన్ కల్యాణ్

vimala p
అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా నర్సులందరికీ జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. బాధ్యతాయుతమైన వృత్తిలో ఉన్న ప్రతి నర్సుకి తన తరఫున, జనసేన

మహారాష్ట్ర జైళ్లలో ఖైదీలకు కరోనా.. 50 శాతం విడుదలకు నిర్ణయం!

vimala p
దేశవ్యాప్తంగా అత్యధిక కరోనా కేసులు మహారాష్ట్రలో నమోదవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు ఆ రాష్ట్రంలో 23 వేలకు పైగా పాజిటివ్ కేసులు, 868 మరణాలతో మహారాష్ట్ర

దేశీయ విమానాలు ప్రారంభించేందుకు ఏర్పాట్లు!

vimala p
ఈ నెల 17‌తో లాక్‌డౌన్‌ గడువు ముగియనున్న నేపథ్యంలో దేశీయ విమాన సర్వీసులు నడపాలని కేంద్రం యోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే పలు సడలింపులు ఇచ్చిన కేంద్రం విమాన

అధిక ధరకు మటన్‌ విక్రయిస్తే చర్యలు!

vimala p
కరోనా కట్టడికి లాక్‌డౌన్‌ అమలవుతున్న నేపథ్యంలో మటన్‌ అధిక ధరకు విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని జీహెచ్‌ఎంసీ తెలిపింది. మటన్‌ ఎక్కువ ధరకు అమ్మే వారిని ఉపేక్షించేది లేదని

అనంతపురం ‘కియా’లో ఉత్పత్తి ప్రారంభం

vimala p
లాక్ డౌన్ లో కొన్నింటికి సడలింపులు ఇవ్వడంతో ఆయా సంస్థలు తెరచుకుంటున్నాయి. ఇందులో భాంగా అనంతపురం కియా పరిశ్రమలో ఎట్టకేలకు కార్ల ఉత్పత్తి ప్రారంభమైంది. పెనుకొండ మండలంలో

తెలంగాణలో ఇంటర్‌ స్పాట్‌ వాల్యుయేషన్‌ ప్రారంభం

vimala p
తెలంగాణలో ఈ రోజు ఇంటర్మీడియట్‌ పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం ప్రారంభమైంది. హైద్రాబాద్ లోని గన్‌ఫౌండ్రీ మహబూబియా కాలేజీలో ఇంటర్‌ స్పాట్‌ వాల్యుయేషన్‌ కు సిబ్బంది హాజరయ్యారు.

ఇప్పట్లో పిల్లలను స్కూలుకు పంపించేది లేదు: ముంబై వాసులు

vimala p
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో స్కూళ్లకు తమ పిల్లలను తల్లిదండ్రులు జంకుతున్నారు. పాఠశాలలు తిరిగి ప్రారంభమైనప్పటికీ తమ పిల్లల్ని మాత్రం పంపేది లేదని ముంబై వాసులు