దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వలస కార్మికులు తమ స్వస్థలాలకు చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అసోం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొంది. రాష్ట్రానికి వచ్చే వలసదారుల కుటుంబాలు
అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు నర్సులకు శుభాకాంక్షలు తెలిపారు. సేవాభావానికి ప్రతిరూపం నర్సులు, వైద్య సిబ్బంది అంటూ ప్రశంసలు కురిపించారు. తన అద్వితీయ
కరోనా దెబ్బకు ప్రపంచ దేశాలు అల్లాడుతున్నాయి. దీంతో అనేక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ప్రతి ఏడాది హైదరాబాద్ లో భారీ వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేసే ఖైరతాబాద్ గణేశ్
అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా నర్సులందరికీ జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. బాధ్యతాయుతమైన వృత్తిలో ఉన్న ప్రతి నర్సుకి తన తరఫున, జనసేన
దేశవ్యాప్తంగా అత్యధిక కరోనా కేసులు మహారాష్ట్రలో నమోదవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు ఆ రాష్ట్రంలో 23 వేలకు పైగా పాజిటివ్ కేసులు, 868 మరణాలతో మహారాష్ట్ర
ఈ నెల 17తో లాక్డౌన్ గడువు ముగియనున్న నేపథ్యంలో దేశీయ విమాన సర్వీసులు నడపాలని కేంద్రం యోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే పలు సడలింపులు ఇచ్చిన కేంద్రం విమాన
కరోనా కట్టడికి లాక్డౌన్ అమలవుతున్న నేపథ్యంలో మటన్ అధిక ధరకు విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని జీహెచ్ఎంసీ తెలిపింది. మటన్ ఎక్కువ ధరకు అమ్మే వారిని ఉపేక్షించేది లేదని
లాక్ డౌన్ లో కొన్నింటికి సడలింపులు ఇవ్వడంతో ఆయా సంస్థలు తెరచుకుంటున్నాయి. ఇందులో భాంగా అనంతపురం కియా పరిశ్రమలో ఎట్టకేలకు కార్ల ఉత్పత్తి ప్రారంభమైంది. పెనుకొండ మండలంలో
తెలంగాణలో ఈ రోజు ఇంటర్మీడియట్ పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం ప్రారంభమైంది. హైద్రాబాద్ లోని గన్ఫౌండ్రీ మహబూబియా కాలేజీలో ఇంటర్ స్పాట్ వాల్యుయేషన్ కు సిబ్బంది హాజరయ్యారు.
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో స్కూళ్లకు తమ పిల్లలను తల్లిదండ్రులు జంకుతున్నారు. పాఠశాలలు తిరిగి ప్రారంభమైనప్పటికీ తమ పిల్లల్ని మాత్రం పంపేది లేదని ముంబై వాసులు