ప్రణయ్ హత్య కేసులో ప్రధాన నిందితుడైన మారుతీరావు మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన వైద్యులు, తమ ప్రాథమిక నివేదికను పోలీసు అధికారులకు అందించారు. పాయిజన్ వల్లే మారుతీరావు మృతిచెందినట్లు
తండ్రి మారుతీరావు ఆత్మహత్య చేసుకున్నా నేపథ్యంలో సోషల్ మీడియాలో కూతురు అమృతపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తండ్రిపై ప్రేమ లేకున్నా, కన్న తల్లిపై కనికరం ఉన్నా, ఈ పాటికి
ప్రణయ్ హత్య కేసు నిందితుడు మారుతీరావు నిన్న హైదరాబాద్ లో ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. తన తండ్రిని కడసారిగా చూడాలని కుమార్తె అమృత పేర్కొంది. అందుకు
ప్రణయ్ హత్య కేసు ప్రధాన నిందితుడు మారుతీరావు హైదరాబాదులో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రణయ్ హత్య విషయంలో తనపై మోపిన కేసుల ఒత్తిడితోనే మారుతీరావు బలవన్మరణానికి పాల్పడినట్టు భావిస్తున్నారు.
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రణయ్ పరువు హత్య కేసు నిందితుడు మారుతీరావు ఆత్మహత్య చేసుకున్నాడు. హైదరాబాద్ ఖైరతాబాద్లో గల ఆర్యవైశ్య భవన్లో ఆయన ఉరేసుకుని ఆత్మహత్యకు
యస్ బ్యాంకు వ్యవస్థాపకుడు రాణా కపూర్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అదుపులోకి తీసుకుంది. యస్ బ్యాంకు సంక్షోభం వెనక ఆయన హస్తం ఉందని అనుమానిస్తున్న ఈడీ శుక్రవారం
ప్రముఖ సినీ నటి, బీజేపీ నాయకురాలు జయప్రదకు బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. 2019 ఎన్నికల సమయంలో ఎన్నికల నియమావళిని జయప్రద ఉల్లంఘించారంటూ పోలీసులు ఆమెపై కేసు
ప్రైవేటు రంగ యస్ బ్యాంకుపై ఆర్బీఐ ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. దీంతో యస్ బ్యాంకు వ్యవహారం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. తమ డిపాజిట్లపై ఖాతాదారులు ఆందోళన
బీహార్లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో 11 మంది అక్కడికక్కడే మృతి చెందారు. మరో నలుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు .ముజఫర్పూర్ జిల్లా కంటి