మారుతీరావు విషం సేవించి ఆత్మహత్యకు పాల్పడ్డారు: సీఐ సైదిరెడ్డిvimala pMarch 8, 2020 by vimala pMarch 8, 20200963 ప్రణయ్ హత్య కేసు ప్రధాన నిందితుడు మారుతీరావు హైదరాబాదులో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రణయ్ హత్య విషయంలో తనపై మోపిన కేసుల ఒత్తిడితోనే మారుతీరావు బలవన్మరణానికి పాల్పడినట్టు భావిస్తున్నారు. Read more