పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో జనసేన కార్యకర్త లోకేష్ నాయుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ తనను వేధిస్తున్నారనే కారణంతో నిన్న రాత్రి పోలీసు స్టేషన్లో
అంఫాన్ తుఫాన్ బెంగాల్ ను అతలాకుతలం చేస్తోంది. తుఫాన్ వల్ల ఇప్పటి వరకు 12 మంది చనిపోయారు. బలమైన ఈదురుగాలులు, వర్షాలకు.. వేలాది ఇండ్లు ధ్వంసం అయ్యాయి.
ఉత్తరప్రదేశ్లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆరుగురు రైతులు మృతి చెందారు. రాష్ట్రంలోని ఎతవాలో మంగళవారం రాత్రి ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. రెండు ట్రక్కులు ఢీకొనడంతో ఆరుగురు
బాలీవుడ్ నిర్మాత, బాలాజీ టెలిఫిలింస్ అధినేత్రి ఏక్తా కపూర్ వివాదంలో చిక్కుకున్నారు. ఆమె నిర్మాణ సంస్థ ద్వారా రూపుదిద్దుకుంటున్న ‘అన్ సెన్సార్డ్ సీజన్-2’ వెబ్ సిరీస్ ట్రైలర్
పంజాబీ పాత్రల్లో నటించిన మన్మీత్ గైవాల్(32) అనే టీవీ నటుడు ముబాయిలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆర్థిక ఇబ్బందులతో కలత చెందడం వల్లే శుక్రవారం రాత్రి ముంబైలోని తన
హైద్రాబాద్ ప్రగతిభవన్ వద్ద ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వెంటనే అప్రమత్తమైన ప్రగతిభవన్ రక్షణ సిబ్బంది నజీరుద్దీన్ను అడ్డుకున్నారు. అనంతరం నజీరుద్దీన్ను పంజాగుట్ట పోలీస్ స్టేషన్కు తరలించారు.
ఆస్పత్రిలో కరోనా చికిత్సకు పరికరాలు ఇవ్వడం లేదని ఆరోపణలు చేసి ఇటీవల సస్పెన్షన్కు గురైన నర్సీపట్నం ఏరియా ఆస్పత్రి ఎనస్థిషియన్ డాక్టర్ సుధాకర్ పట్ల విశాఖపట్నం పోలీసులు
బెంగళూరు చివరి అండర్ వరల్డ్ డాన్ ముత్తప్ప రాయ్ క్యాన్సర్ తో బాధపడుతూ నిన్న బెంగళూరులోని మణిపాల్ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. ఆయన భౌతికకాయాన్ని అనుచరులు బిడదిలోని
వలస కార్మికుల మరణం దురదృష్టకరమని ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు. యూపీ లోని ఔరాయా జాతీయ రహదారిపై ఈ తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంపై సీఎం