చైనాలోని శాంషీ ప్రావిన్సులోని ఓ రెస్టారెంట్ ఒక్కసారిగా కుప్ప కూలింది. ఈ ఘటనలో 29 మంది ప్రాణాలు కోల్పోయారు. శిథిలాల కింద పదుల సంఖ్యలో స్థానికులు చిక్కుకుపోయారు.
విదేశాల నుంచి అక్రమంగా దేశంలోకి తరలించిన బంగారాన్ని గుట్టుచప్పుడు కాకుండా రైలులో అక్రమంగా తరలిస్తున్న ముఠానుఢిల్లీ పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 43 కోట్ల విలువైన
ఏపీలోని శ్రీకాకుళం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నారాయణపురం గ్రామ సమీపంలో మొగిలిపాడు ఫ్లైఓవర్ దగ్గర జాతీయ రహదారిపై కారు అదుపు తప్పి ఫల్టీలు కొట్టింది.
విశాఖలో కలకలంరేపిన దళిత యువకుడి శిరోముండనం ఘటనపై పోలీసులు నూతన్ కుమార్ నాయుడు భార్య మధుప్రియతో సహా ఏడుగురిపై పలు సెక్షన్ల కింద పెందుర్తి పోలీసులు కేసు
జమ్ముకశ్మీర్ పుల్వామా జిల్లాలో ఈ రోజు తెల్లవారుజామున జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ కాల్పుల్లో ఓ జవాన్ కూడా మృతి చెందాడు. జిల్లాలోని జడూరా
వధువు మెడలో మూడుముళ్లు వేసిన పది నిమిషాలకే వరుడు పరారయ్యాడు. అనంతపురం జిల్లాలోని కదిరి మండలంలో ఈ ఘటన జరిగింది. తలుపుల మండలంలోని ఓబులరెడ్డిపల్లికి చెందిన చిన్నా
మిజోరాంలోని తూర్పు ఛాంపై జిల్లాలో గురువారం మూడు సార్లు భూ ప్రకంపనలు సంభవించాయి. రిక్టర్ స్కేల్పై ప్రకంపనల తీవ్ర 3.6 నుంచి 5.3 వరకు నమోదైనట్లు ఐఎండీ
ఓ మహిళతో పాటు ఆమె స్నేహితుడిని కొందరు దారుణంగా అవమానించారు. మహిళతో పాటు ఆమె స్నేహితుడికి గుండు గీయించి చెప్పుల దండలతో ఊరేగించారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లో
ఆఫ్ఘనిస్థాన్ లో కురిసిన భారీ వర్షాలతో వరదలు పోటెత్తాయి. దీంతో వరదల్లో చిక్కుకొని 100 మంది మరణించారని అధికారులు చెప్పారు. ఛారికర్ సెంట్రల్ సిటీలోని ఆసుపత్రి వరదనీటి
సినీఫక్కీలో ఓ సెల్ఫోన్ల కంటెయినర్ ను దుండగులు హైజాక్ చేశారు. ఆంధ్రప్రదేశ్ సరిహద్దు ప్రాంతమైన తమిళనాడులోని పొన్పాడి చెక్పోస్టు వద్ద ఈ ఘటన జరిగింది. తమిళనాడు నుంచి