telugu navyamedia

క్రైమ్ వార్తలు

నేడు హైదరాబాద్‌లో వినాయక నిమజ్జనం..రేపు ఉదయం వరకు ట్రాఫిక్ ఆంక్షలు

vimala p
నేడు హైదరాబాద్‌లో వినాయక నిమజ్జనం సందర్భంగా నగరంలో పలు చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఈ రోజు ఉదయం 6 గంటల నుంచి రేపు ఉదయం 6

లారీని ఢీకొట్టిన కారు.. నలుగురు దుర్మరణం

vimala p
చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బంగారుపాళ్యం మండలంలో ఆగి ఉన్న లారీని కారు బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో పాకిస్తాన్‌ మ‌హిళ‌ అరెస్టు

vimala p
పాకిస్తాన్‌కు చెందిన మ‌హిళ‌ను ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని నోయిడాలో పోలీసులు అరెస్టు చేశారు. నిందితురాలు పాకిస్థాన్‌లోని కరాచీకి చెందిన నౌషీన్ నాజ్ గా గుర్తించారు. ఆమె తన భర్తతో కలిసి

శిరోముండనం నిందితులకు రెండు వారాల రిమాండ్‌!

vimala p
విశాఖలో జరిగిన శిరోముండనం ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపిన విషయం తెలిసిందే.ఈ కేసులో నిందితులకు న్యాయస్థానం రెండు వారాలు రిమాండ్‌ విధించింది. దీంతో నూతన్‌ నాయుడు భార్య

చిత్తూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం.. నలుగురి దుర్మరణం

vimala p
ఏపీలోని చిత్తూరు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. జిల్లాలోని బంగారుపాళ్యెం పోలీసు స్టేషన్ పరిధిలో పాలమాకుపల్లె వద్ద ఈ ఘటన జరిగింది. ప్రమాదంలో

జమ్మూకశ్మీర్‌లో ఎన్ కౌంటర్.. ముగ్గురు ఉగ్రవాదుల హతం

vimala p
ఉగ్రవాదుల ఏరివేత కోసం జమ్మూకశ్మీర్‌లో భద్రతా దళాలు భారీగా కూంబింగ్ చేపట్టాయి. శ్రీనగర్‌లోని పంథా చౌక్ చెక్‌పోస్టు వద్ద విధుల్లో సీఆర్‌పీఎఫ్ జవానుపై ఉగ్రవాదులు కాల్పులు జరిపి

చైనాలో కుప్పకూలిన రెస్టారెంట్‌.. 29 మంది దుర్మరణం

vimala p
చైనాలోని శాంషీ ప్రావిన్సులోని ఓ రెస్టారెంట్‌ ఒక్కసారిగా కుప్ప కూలింది. ఈ ఘటనలో 29 మంది ప్రాణాలు కోల్పోయారు. శిథిలాల కింద పదుల సంఖ్యలో స్థానికులు చిక్కుకుపోయారు.

రైలులో తరలిస్తున్న రూ. 43 కోట్ల బంగారం పట్టివేత

vimala p
విదేశాల నుంచి అక్రమంగా దేశంలోకి తరలించిన బంగారాన్ని గుట్టుచప్పుడు కాకుండా రైలులో అక్రమంగా తరలిస్తున్న ముఠానుఢిల్లీ పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 43 కోట్ల విలువైన

అదుపు త‌ప్పి ఫ‌ల్టీలు కొట్టిన కారు..ముగ్గురు మృతి

vimala p
ఏపీలోని శ్రీకాకుళం జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. నారాయ‌ణ‌పురం గ్రామ స‌మీపంలో మొగిలిపాడు ఫ్లైఓవ‌ర్ ద‌గ్గ‌ర జాతీయ ర‌హ‌దారిపై కారు అదుపు త‌ప్పి ఫ‌ల్టీలు కొట్టింది.

యువకుడి శిరోముండనం ఘటనలో ఏడుగురిపై కేసు

vimala p
విశాఖలో కలకలంరేపిన దళిత యువకుడి శిరోముండనం ఘటనపై పోలీసులు నూతన్‌ కుమార్‌ నాయుడు భార్య మధుప్రియతో సహా ఏడుగురిపై పలు సెక్షన్ల కింద పెందుర్తి పోలీసులు కేసు

పుల్వామా ఎన్‌కౌంట‌ర్‌ లో ముగ్గురు ఉగ్ర‌వాదుల హ‌తం

vimala p
జ‌మ్ముక‌శ్మీర్‌ పుల్వామా జిల్లాలో ఈ రోజు తెల్ల‌వారుజామున జ‌రి‌గిన ఎన్‌కౌంట‌ర్‌లో ముగ్గురు ఉగ్ర‌వాదులు హతమయ్యారు. ఈ కాల్పుల్లో ఓ జ‌వాన్ కూడా మృతి చెందాడు. జిల్లాలోని జ‌డూరా

పెళ్లయిన పది నిమిషాలకే వరుడు పరార్!

vimala p
వధువు మెడలో మూడుముళ్లు వేసిన పది నిమిషాలకే వరుడు పరారయ్యాడు. అనంతపురం జిల్లాలోని కదిరి మండలంలో ఈ ఘటన జరిగింది. తలుపుల మండలంలోని ఓబులరెడ్డిపల్లికి చెందిన చిన్నా