పాకిస్తాన్కు చెందిన మహిళను ఉత్తరప్రదేశ్లోని నోయిడాలో పోలీసులు అరెస్టు చేశారు. నిందితురాలు పాకిస్థాన్లోని కరాచీకి చెందిన నౌషీన్ నాజ్ గా గుర్తించారు. ఆమె తన భర్తతో కలిసి
విశాఖలో జరిగిన శిరోముండనం ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపిన విషయం తెలిసిందే.ఈ కేసులో నిందితులకు న్యాయస్థానం రెండు వారాలు రిమాండ్ విధించింది. దీంతో నూతన్ నాయుడు భార్య
ఏపీలోని చిత్తూరు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. జిల్లాలోని బంగారుపాళ్యెం పోలీసు స్టేషన్ పరిధిలో పాలమాకుపల్లె వద్ద ఈ ఘటన జరిగింది. ప్రమాదంలో
ఉగ్రవాదుల ఏరివేత కోసం జమ్మూకశ్మీర్లో భద్రతా దళాలు భారీగా కూంబింగ్ చేపట్టాయి. శ్రీనగర్లోని పంథా చౌక్ చెక్పోస్టు వద్ద విధుల్లో సీఆర్పీఎఫ్ జవానుపై ఉగ్రవాదులు కాల్పులు జరిపి
చైనాలోని శాంషీ ప్రావిన్సులోని ఓ రెస్టారెంట్ ఒక్కసారిగా కుప్ప కూలింది. ఈ ఘటనలో 29 మంది ప్రాణాలు కోల్పోయారు. శిథిలాల కింద పదుల సంఖ్యలో స్థానికులు చిక్కుకుపోయారు.
విదేశాల నుంచి అక్రమంగా దేశంలోకి తరలించిన బంగారాన్ని గుట్టుచప్పుడు కాకుండా రైలులో అక్రమంగా తరలిస్తున్న ముఠానుఢిల్లీ పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 43 కోట్ల విలువైన
ఏపీలోని శ్రీకాకుళం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నారాయణపురం గ్రామ సమీపంలో మొగిలిపాడు ఫ్లైఓవర్ దగ్గర జాతీయ రహదారిపై కారు అదుపు తప్పి ఫల్టీలు కొట్టింది.
విశాఖలో కలకలంరేపిన దళిత యువకుడి శిరోముండనం ఘటనపై పోలీసులు నూతన్ కుమార్ నాయుడు భార్య మధుప్రియతో సహా ఏడుగురిపై పలు సెక్షన్ల కింద పెందుర్తి పోలీసులు కేసు
జమ్ముకశ్మీర్ పుల్వామా జిల్లాలో ఈ రోజు తెల్లవారుజామున జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ కాల్పుల్లో ఓ జవాన్ కూడా మృతి చెందాడు. జిల్లాలోని జడూరా
వధువు మెడలో మూడుముళ్లు వేసిన పది నిమిషాలకే వరుడు పరారయ్యాడు. అనంతపురం జిల్లాలోని కదిరి మండలంలో ఈ ఘటన జరిగింది. తలుపుల మండలంలోని ఓబులరెడ్డిపల్లికి చెందిన చిన్నా