తిరుమలలో విషాదం చోటు చేసుకుంది. తిరుమల అలిపిరి నడకమార్గంలోని గాలి గోపురం వద్ద భక్తుడు గుండెపోటుతో మృతి చెందాడు. ఈ ఘటన శనివారం మధ్యాహ్నం చోటు చేసుకుంది.
వికారాబాద్ లో దారుణమైన ఘటన వెలుగు చూసింది.. మహిళను అత్యాచారం చేసి ఆపై దారుణంగా హత్య చేసినట్టు భావిస్తున్నారు పోలీసులు.. మహిళ నోట్లో గుడ్డలు కుక్కి గొంతు
లాక్డౌన్ అప్పటి నుంచి తెలంగాణ రాష్ట్రంలో పులుల సంచారం విభత్సంగా పెరిగిపోయింది. హైదరాబాద్ సిటీ శివారు ప్రాంతాల్లో చిరుతలు తరచుగా సంచరించడం అందరినీ ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే
ఘట్ కేసర్ బీ-ఫార్మసీ విద్యార్థిని ఆత్మహత్య కేసులో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. నిన్న మధ్యాహ్నం ఆత్మహత్యాయత్నం చేసుకున్న విద్యార్థిని.. వెంటనే ఘట్కేసర్లోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు కుటుంబ
ప్రస్తుతం తెలంగాణలో ఎక్కడ చుసిన పెద్దపల్లిలో జరిగిన న్యాయవాది దంపతుల హత్యపై చర్చిస్తున్నారు. ఈ సమయంలో ఈ ఘటన పై రకరకాల కథనాలు వస్తున్నాయి.. ముఖ్యంగా ఊరిలోని