గులాబ్ తుఫాన్ ప్రభావంతో తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. శనివారం ఉదయం నుంచి రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతున్నాయి. వాగులు, వంకలు, కుంటలు, చెరువులు, నదులు
కరోనా కలలుగా గత ఏడాది చాలా పరీక్షలను వాయిదా వేసిన విషయం తెలిసిందే. కానీ ఈ మధ్యే మళ్ళీ అన్ని విద్యాసంస్థలను ప్రారంభించడంతో పరీక్షలను నిర్వహించడం ప్రారంభించారు.
తెలంగాణ విద్యార్థులకు ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది. డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు ఉద్దేశించిన ‘దోస్త్’ గడువును పొడిగించారు. మూడోవిడతలో సీటు పొందినవారికి ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్