కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మకతాపల్లికి చెందిన పాలేటి వీరయ్య రెండేళ్లుగా సౌదీ అరేబియా-జోర్డాన్ సరిహద్దులోని ఓ ఒంటెల క్షేత్రంలో కాపరిగా పనిచేస్తున్నాడు. అక్కడ 100కు పైగా
ఆస్ట్రేలియాలో ఓ దొంగ కోసం పోలీసులు తెగ గాలిస్తున్నారు. క్వీన్స్ల్యాండ్లోని ఓ స్టోర్లోకి రాత్రి సమయంలో దూరిన దొంగ షాపులోని అనేక వస్తువులను ఎత్తుకెళ్లాడు. ఎలక్ట్రానిక్ పరికరాలు,
ప్రధాని నరేంద్ర మోదీపై వారణాసి లోక్సభ నియోజకవర్గంలో పోటీకి ప్రయత్నించిన “బీఎస్ఎఫ్ మాజీ జవాను తేజ్ బహదూర్ యాదవ్” కు సంబంధించిన ఒక వీడియో ప్రస్తుతం అంతర్జాలంలో
మహిళల రక్షణపై ఎన్ని చట్టాలు వచ్చినా.. అత్యాచారాలు మాత్రం ఆగటంలేదు. ఇటీవల సామూహిక అత్యాచారాల సంఖ్య పెరిగిపోతుందని నివేదికలు తెలియజేస్తున్నాయి. తాజాగా, రాజస్థాన్ లో కామాంధులు రెచ్చిపోయారు.
ఒకవైపు ఎన్నికలు, మరోవైపు ఐటి సహా పలు దాడులు. ఈ నేపథ్యంలోనే తాజాగా, తెలంగాణలో బంగారు వ్యాపారులపై డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(డీఆర్ఐ) అధికారులు కొరడా ఝుళిపించారు.
ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు తమిళనాడులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. మహారాష్ట్రకు చెందిన రైల్వే పోలీస్ అధికారి మెల్విన్ దేశ్ముఖ్ కుటుంబం తమిళనాడులో
కాలిఫోర్నియాలో త్వరలో పెళ్లి చేసుకోబోతున్న ఓ జంట ప్రీ వెడ్డింగ్ ఫొటో షూట్కు ప్లాన్ చేసుకుంది. జేక్ తనకు కాబోయే భార్య అమీ సెఫ్టాన్కు కాలిఫోర్నియాలోని శాన్ ఎలిజో
14 ఏళ్ల అమ్మాయిని బలాత్కరించి, పీక పిసికి చంపేసిన కేసులో నిందితుడైన 46 ఏళ్ల జాకబ్ సులివన్కు మరణశిక్ష విధించాలని పెన్సిల్వేనియా కోర్టు నిర్ణయించింది. ఈ కేసులోని
రష్యా రాజధాని మాస్కోలో జరిగిన విమాన ప్రమాదంలో మృతిచెందిన వారి సంఖ్య 41కి చేరుకున్నది. మాస్కోలో విమానం అత్యవసరంగా ల్యాండ్ అవడంతో ఈ ఘటన చోటు చేసుకుంది.
అనంతపురం జిల్లాలో ఓ వాహనం మంటల్లో చిక్కుకొని కాలి బూడిదైంది. నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకొంది. అదృష్టవశాత్తు అందులో ప్రయాణిస్తున్నవారికి