telugu navyamedia

ఆంధ్ర వార్తలు

ఏపీలో.. చేతికే పింఛన్లు .. భోజనాలు పెట్టి మరీ..

vimala p
ఇటీవల పింఛన్ల గురించి ఏపీసీఎం ప్రకటనకు బాగా స్పందన రావడంతో టీడీపీ పార్టీ వర్గాలలో ఉత్సాహం వచ్చేసింది. దీనితో ‘సార్వత్రిక ఎన్నికలకు మూడు నాలుగు నెలల ముందు

బీజేపీ ఎమ్మెల్యే .. జనసేనలోకి…

vimala p
అధికార బీజేపీ కి దేశవ్యాప్తంగా ఉన్న వ్యతిరేకత ఆ పార్టీ నేతలలో గెలుపుపై అనుమానాలు కలిగిస్తున్నాయి. దీనితో వారు పార్టీ మారే యోచనలు చేస్తున్నారు. తాజాగా, ఈ

కోల్‌కతా వచ్చిన వాళ్లంతా మోడీ వ్యతిరేకులే: చంద్రబాబు

బీజేపీయేతర పార్టీలను ఏకతాటిపైకి తెచ్చేందుకు పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ  కోల్‌కతాలో చేపట్టిన యునైటెడ్ ఇండియా ర్యాలీకి 20 పార్టీల నాయకులు హాజరయ్యారని ఏపీ సీఎం

జగన్ పై హత్యాయత్నం కేసు.. పరారైన రెస్టారెంట్ యజమాని

ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపక్ష నాయకుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిపై హత్యాయత్నం కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) విచారణను ముమ్మరం చేసింది. నిందితుడు జనుపల్లి శ్రీనివాసరావుకు ఎన్‌ఐఏ కోర్టు ఈ

ఎస్‌ఐని వెంటాడి పట్టుకున్న ఏసీబీ అధికారులు

సీజ్‌ చేసిన బొగ్గు లారీలను విడిపించేందుకు రూ.2లక్షలు డిమాండ్‌ చేసి సూర్యాపేట జిల్లా కోదాడటౌన్‌ ఎస్‌ఐ కేటీ మల్లేశ్‌ అవినీతి నిరోధక శాఖ అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు.

షర్మిల ఫిర్యాదుపై విచారణ వేగవంతం..ఐదుగురికి నోటీసులు జారీ

ఏపీ ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి సోదరి వైఎస్‌ షర్మిల ఇచ్చిన ఫిర్యాదుపై సైబర్‌ క్రైం పోలీసులు విచారణ వేగవంతం చేశారు.సోషల్‌ మీడియాలో అసత్య ప్రచారంపై నమోదైన

కేసీఆర్‌తో మైత్రికి జగన్‌ తహతహలాడుతున్నారు: కళా వెంకట్రావు

vimala p
తెలంగాణ సీఎం కేసీఆర్‌తో మైత్రికి జగన్‌ తహతహలాడుతున్నారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు ధ్వజమెత్తారు. రాష్ట్ర రైతాంగానికి వెన్నుపోటు పొడుస్తున్న కేసీఆర్‌తో పొత్తుకు సిద్ధపడటం

మోదీ చేసిన అభివృద్ధిని టీడీపీ విమర్శించడం సిగ్గుచేటు: సోము

ప్రధాని నరేంద్ర మోదీ చేసిన అభివృద్ధిని టీడీపీ ప్రభుత్వం విమర్శించడం సిగ్గుచేటని  బీజేపీ నేత, మండలి సభ్యుడు సోము వీర్రాజు అన్నారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో

రాష్ట్రంపై గద్దల్లా వాలుతున్నారు : చంద్రబాబు

ముగ్గురు మోదీలు ఒక్కటయ్యారని రాష్ట్రంపై గద్దల్లా వాలుతున్నారని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ ప్రధాని

గుంటూరులో… భారీ ఎన్టీఆర్ విగ్రహానికి శంకుస్థాపన చేసిన .. చంద్రబాబు…

vimala p
చంద్రబాబు నేడు గుంటూరులో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించారు. దీనిలో భాగంగానే గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ భారీ

అవకాశం ఇస్తే.. నిజాలు అన్నీ చెబుతా: జగన్ కేసులో శ్రీనివాస్

వైసీపీ అధినేత జగన్ పై విశాఖ ఎయిర్ పోర్టులో శ్రీనివాసరావు అనే వ్యక్తి దాడి  చేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి శ్రీనివాసరావు పోలీసుల కస్టడీలోనే ఉన్నాడు.

విశాఖ స్టీల్ ప్లాంట్ లో అగ్నిప్రమాదం..

విశాఖపట్నం ఉక్కు కర్మాగారంలో ఈరోజు అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. స్టీల్ ప్లాంట్ లోని బ్లాస్ట్ ఫర్నెస్-3లోని బ్లోపైప్ ఒత్తిడి కారణంగా పేలిపోయింది. దీంతో భారీ శబ్దంతో మంటలు చెలరేగాయి.