కేసీఆర్తో మైత్రికి జగన్ తహతహలాడుతున్నారు: కళా వెంకట్రావు
తెలంగాణ సీఎం కేసీఆర్తో మైత్రికి జగన్ తహతహలాడుతున్నారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు ధ్వజమెత్తారు. రాష్ట్ర రైతాంగానికి వెన్నుపోటు పొడుస్తున్న కేసీఆర్తో పొత్తుకు సిద్ధపడటం