telugu navyamedia

ఆంధ్ర వార్తలు

విజయవాడలో ఎన్టీఆర్‌ శతజయంతి ఉత్సవాలు

navyamedia
ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలి – టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్‌ శతజయంతి ఉత్సవాల అంకురార్పణ సభకు ముఖ్యఅతిథిగా విచ్చేసిన రజనీకాంత్‌కు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు

83వ రోజుకు చేరుకున్న నారా లోకేష్ యువగళం పాదయాత్ర

navyamedia
కర్నూలు : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర 83వ రోజుకు చేరుకుంది. నేడు మంత్రాలయం నుంచి ఎమ్మిగనూరు నియోజక వర్గంలోని నందవరం మండలంలోకి

ఏపీ స్టేట్ పోలీస్ కంప్లెయింట్స్ అథారిటీ ఏర్పాటు

navyamedia
రాష్ట్రంలో పోలీసులపై వచ్చే ఫిర్యాదులను తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ఆంధ్రప్రదేశ్ స్టేట్ పోలీస్ కంప్లెయింట్స్ అథారిటీని సర్కార్ ఏర్పాటు చేసింది.  అథారిటీ

నేను వెళ్లక ముందే వివేకా రాసిన లేఖ, సెల్‌ఫోన్‌ను దాచేశారు: అవినాశ్ రెడ్డి

navyamedia
 మాజీ మంత్రి వివేకా హత్యపై ఎంపీ అవినాశ్ రెడ్డి స్పందించారు. వివేకా హత్య జరిగిన రోజు ఏం జరిగిందో ప్రజలకు తెలియాలన్నారు. వివేకా మరణించినట్లు శివప్రకాష్‌రెడ్డి తనకు

ఆన్ లైన్లో ఏపీ స్కూల్ టెక్స్ట్ బుక్స్..

navyamedia
ఏపీలో ఇకపై ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకూ పాఠ్యపుస్తకాల్ని ఆన్ లైన్లో అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒకటో తరగతి నుంచి పదో తరగతి

ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల

navyamedia
ఏపీలో ఇంటర్ మొదటి, రెండో సంవత్సరం ఫలితాలను ప్రభుత్వం ఇవాళ విడుదల చేసింది. విజయవాడలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఇంటర్ రెండు సంవత్సరాల ఫలితాలను ఇవాళ

బస్తర్ దాడికి నక్సల్స్ వినియోగించిన పేలుడు పదార్థం ఎన్ని కిలోలో తెలుసా?

navyamedia
ఛత్తీస్‌గఢ్ బస్తర్‌లో జరిగిన నక్సల్స్ దాడిలో 10 మంది పోలీసులతో పాటు ఒక డ్రైవర్ మృతి చెందిన విషయం తెలిసిందే. మావోలు మందుపాతర పేల్చడంతో ఈ దారుణమైన

ఆస్తులన్నీ సునీత పేరున బాబాయ్ రాశారు.. ఆస్తుల గొడవే అయితే సునీతను చంపేవాళ్లు: వైఎస్ షర్మిల

navyamedia
బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి గొప్ప వ్యక్తి అని, మంచి ప్రజా నాయకుడని వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల అన్నారు. ప్రజలందరికీ ఎప్పుడూ అందుబాటులో ఉంటూ సేవ చేశారని చెప్పారు.

ఉద్యోగులకు ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు – బొప్పరాజు

navyamedia
కాకినాడ: ఆంధ్రప్రదేశ్  రాష్ట్ర ఆదాయం లక్ష కోట్ల రూపాయలు అయితే ఉద్యోగులకే రూ. 90 వేల కోట్లు ఖర్చు అవుతుందని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంధ్రనాథ్ రెడ్డి

వంద రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం పడిపోవడం ఖాయం – మాజీ ఎంపీ చింతా మోహన్

navyamedia
Ex Mp Chinta Mohan ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం తీవ్ర ఇబ్బందుల్లో ఉందని.. త్వరలోనే ప్రభుత్వం పడిపోవడం ఖాయమని బాంబ్ పేల్చారు. తన స్నేహితుడి కుమారుడు

అరకు మాజీ ఎంపీ కొత్తపల్లి గీత‌ దంపతులకు ఊరట.. బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు

navyamedia
పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకును మోసం చేసిన కేసులో అరకు మాజీ ఎంపీ కొత్తపల్లి గీత, ఆమె భర్త పి.రామకోటేశ్వరరావుకు హైకోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. శుక్రవారం ఈ

కృష్ణంరాజు కుటుంబానికి రాజ్‌నాథ్ సింగ్ పరామర్శ…

navyamedia
దివంగత సినీ నటుడు కృష్ణంరాజు కుటుంబాన్ని కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ పరామర్శించారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, ఎంపీ కె.లక్ష్మణ్‌ లతో కలిసి శుక్రవారం రాజ్