ఈ సారి జరుగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ఏపీ రాజకీయాల్లో పలువురు సినీ నటులు అధికార ప్రతిపక్ష పార్టీల తరపున ప్రచారం చేస్తున్నారు. నూజివీడు అసెంబ్లీ బరి నుంచి
వైఎస్సార్ ఆశయాలతో వైసీపీ పుట్టిందని ఆ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ అన్నారు. ప్రకాశం జిల్లా కందుకూరులో ఈరోజు నిర్వహించిన ఎన్నికల బహిరంగ సభలో ఆమె
రాష్ట్రంలో జన్మభూమి కమిటీల పేరుతో మాఫియా చెలరేగిపోతోందని చంద్రబాబు ప్రభుత్వం వైసీపీ అధినేత వైఎస్ జగన్ మండిపడ్డారు. ప్రకాశం జిల్లాలోని సంతనూతలపాడులో ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడుతూ
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బాటలో వైసీపీ అధినేత జగన్ నడుస్తున్నారు. తెలంగాణ ఎన్నికల సమయంలో మళ్లీ అధికారంలోకి రావాలనే కాంక్షతో కేసీఆర్ యాగం నిర్వహించిన సంగతి తెలిసిందే.
ఏపీలో ముగ్గురు ఐపీఎస్ల బదిలీ కేసును హైకోర్టు శుక్రవారం నాడు కొట్టివేసిన విషయం తెలిసిందే. ఐపీఎస్ అధికారులను సీఈసీ బదిలీ చేయడాన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేయాలనే యోచనలో
ఏపీ ప్రభుత్వానికి మరో ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్రంలో ఇటీవల ఇంటెలిజెన్స్ డీజీ వెంకటేశ్వరరావు సహా ముగ్గురు ఐపీఎస్ అధికారుల బదిలీ చేసిన విషయం తెలిసిందే. ఈ బదిలీలకు
లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో దేశ వ్యాప్తంగా ఆయా పార్టీలు గెలుపొందే సీట్లపై సర్వే సంస్థలు ఎప్పటికప్పుడు ప్రకటిస్తూనే ఉంటాయి. ఇందుకు సంబంధించి వివిధ మీడియా సంస్థలో
తెలంగాణలోని మహబూబ్నగర్, ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలో ప్రధాని నరేంద్రమోడి శుక్రవారం పర్యటించనున్నారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్నగర్కు మధ్యాహ్నం 2.20 గంటలకుచేరుకుంటారు.
బీజేపీకి ఏపీలో మరో ఎదురుదెబ్బ తగిలింది. ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ పోటీ రసవత్తరంగా మారుతోంది. ఉపసంహరణకు చివరి రోజున కొన్ని పార్టీల నుంచి రెబల్ అభ్యర్థులుగా బరిలోకి