నేడు తెలుగు రాష్ట్రాల్లో మోడి పర్యటన
తెలంగాణలోని మహబూబ్నగర్, ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలో ప్రధాని నరేంద్రమోడి శుక్రవారం పర్యటించనున్నారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్నగర్కు మధ్యాహ్నం 2.20 గంటలకుచేరుకుంటారు.