telugu navyamedia

ఆంధ్ర వార్తలు

క్వారంటైన్ తర్వాతే రాష్ట్రంలోకి అనుమతి: ఏపీ డీజీపీ

vimala p
లాక్ డౌన్ నిబంధనలకు విరుద్ధంగా రాష్ట్రంలోకి వస్తే అనుమతించేది లేదని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ అన్నారు. హైదరాబాద్ లో హాస్టళ్ల మూసివేతతో పెద్ద సంఖ్యలో యువత

‘గరీబ్ కల్యాణ్’ప్యాకేజ్ తో 80 కోట్ల మందికి సహాయం: కన్నా

vimala p
కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు దేశ వ్యాప్తంగా విధించిన లాక్ డౌన్ తో రోజువారీ ఉపాధి కూలీలు, రైతులు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో

ప‌రీక్ష రాయ‌కున్నా పాస్‌..ఏపీ సర్కార్ కీలక నిర్ణయం

vimala p
దేశ‌వ్యాప్తంగా లాక్‌డౌన్ అమ‌ల్లో ఉన్న నేపథ్యంలో ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. 6 నుంచి 9 త‌ర‌గ‌తుల విద్యార్థులు పరీక్షలు రాయకుండానే పై తరగతులకు వెళ్లేలా

హాస్టల్స్ మూసివేతపై ముందే చర్చిస్తే బాగుండేది: పవన్ కల్యాణ్

vimala p
దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించిననేపథ్యంలో ఎక్కడి వాళ్లు అక్కడే ఉండిపోవాల్సిన పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా తెలంగాణ విషయానికి కొస్తే, చదువుల నిమిత్తం, ఉద్యోగాల నిమిత్తం హాస్టల్స్

కరోనా కట్టడికి ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు: విజయసాయి

vimala p
కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించారు. కరోనా కట్టడికి ఏపీ ప్రభుత్వం కట్టుదిట్టమైన

లాక్ డౌన్ నేపథ్యంలో ఏపీలో కొన్ని మినహాయింపులు!

vimala p
లాక్ డౌన్ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కొన్ని వెసులుబాట్లు కల్పించింది. నిత్యావసరాలు, కూరగాయల కొనుగోలుకోసం జనం ఎగబడిపోతుండడం చూసి అనవసర రద్దీని నివారించేందుకు కొన్ని మినహాయింపులను ప్రకటించింది.

ఐసోలేషన్ కేంద్రాలు నగరంలో వద్దు: కేశినేని విజ్ఞప్తి

vimala p
కరోనా బాధితులకు వైద్య పరీక్షలు నిర్వహించే ఐసోలేషన్ వార్డులను నగరాలకు దూరంగా ఉంచాలని తెలుగుదేశం పార్టీ ఎంపీ కేశినేని నాని సూచించారు. ఐసోలేషన్ కేంద్రాలను నగరాల్లో ఏర్పాటు

కరోనా జాగ్రత్తలు తీసుకుంటూనే ఉద్యమం: చంద్రబాబు

vimala p
అమరావతి పరిరక్షణ కోసం రైతులు చేస్తున్న ఉద్యమం నేటితో 100 రోజులకు చేరుకుంది. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పందించారు. అమరావతి పరిరక్షణ ఉద్యమానికి

తెలుగు రాష్ట్రాలకు ఒక కోటి విరాళం: ప్రకటించిన పవన్‌

vimala p
లాక్ డౌన్ నేపథ్యంలో ఇంటికే పరిమితమై ఇబ్బందులుపడుతున్న కూలీలను ఆదుకునేందుకు సినీ సెలబ్రిటీలు ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే నితిన్ 10 లక్షలు, వినాయక్ రూ.5లక్షల

కమ్మ సామాజిక వర్గంపై ఏపీ సీఎం కక్ష్య: సుంకర ఆరోపణ

vimala p
కమ్మ సామాజిక వర్గంపై ఏపీ సీఎం జగన్ కక్ష్యపూరితంగా వ్యవహరిస్తున్నారని విజయవాడ కమ్మ వెల్ఫేర్, డెవలప్మెంట్ కార్పొరేషన్ అధ్యక్షులు సుంకర వెంకట రమణ ఆరోపించారు. సీఎం జగన్,

నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు: ఏపీ డీజీపీ

vimala p
ఏపీలో కరోనాను నియంత్రించేందుకు ప్రభుత్వం లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో డీజీపీ గౌతమ్ సవాంగ్ ఘాటుగా స్పందించారు. విదేశాల నుంచి వచ్చేవాళ్లు తమ

ఎంసెట్, ఈసెట్, ఐసెట్ దరఖాస్తు గడువు పొడగింపు: మంత్రి పేర్ని నాని

vimala p
ఏపీలో లాక్ డౌన్ విధించిన నేపథ్యంలో రవాణా శాఖ మంత్రి పేర్ని నాని మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంసెట్ కు ఏప్రిల్