దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించిననేపథ్యంలో ఎక్కడి వాళ్లు అక్కడే ఉండిపోవాల్సిన పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా తెలంగాణ విషయానికి కొస్తే, చదువుల నిమిత్తం, ఉద్యోగాల నిమిత్తం హాస్టల్స్
పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టాలన్న ఏపీ సర్కార్ నిర్ణయంపై విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఇదే అంశంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోసారి స్పందించారు. తెలుగు రాష్ట్రాన్ని