ఏపీ బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజును ఆ పార్టీ అధిష్ఠానం రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించింది. దీంతో, కన్నా లక్ష్మీనారాయణను కావాలనే అధ్యక్ష పదవి నుంచి తప్పించారనే ప్రచారం
కరోనా దెబ్బకు ప్రాణభయంతో ఎందరో వణికిపోతున్నారు. ఈ నేపథ్యంలో గుంటూరు జిల్లాలో జరిగిన ఈ ‘లవ్ ఇన్ క్వారంటైన్ తో ఇద్దరొక్కటయ్యారు. ప్రకాశం జిల్లా పర్చూరు ప్రాంతానికి
ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా నియమితుడైన సోము వీర్రాజుకు నాయకత్వ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయని జనసేన అధినేత పవన్ పవన్ కల్యాణ్ కొనియాడారు. రాజకీయంగా వీర్రాజుకు ఎంతో అనుభవం
ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజును పార్టీ అధిష్ఠానం నియమించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బీజేపీకి చెందిన కేంద్ర, రాష్ట్ర ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శతజయంతి వేడుకలను ఏపీ ప్రభుత్వం కూడా నిర్వహించాలని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ఆయన సీఎం
ఏపీలో కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వంపై టీడీపీ నేత దేవినేని ఉమా మహేశ్వరరావు విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో కరోనా ఉద్ధృతిని అదుపుచేయలేకపోతున్నారని దుయ్యబట్టారు. కరోనా కేసుల
ఏపీలో కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఘాటుగా స్పందించారు. కరోనాపై ప్రభుత్వం చేతులెత్తేసిందన్నారు. ప్రజలు వరికి వారే స్వీయ నియంత్రణ పాటించాలని
ఏపీలో కరోనా తీవ్రత రోజు రోజుకూ పెరుగుతోంది. కేసుల నమోదులో ఎప్పటి కప్పుడు కొత్త రికార్డులు నమోదవుతున్నాయి. సోమవారం నమోదైన కేసులతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల