telugu navyamedia

ఆంధ్ర వార్తలు

కన్నాపై ప్రచారం వాస్తవం కాదు: సోము వీర్రాజు

vimala p
ఏపీ బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజును ఆ పార్టీ అధిష్ఠానం రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించింది. దీంతో, కన్నా లక్ష్మీనారాయణను కావాలనే అధ్యక్ష పదవి నుంచి తప్పించారనే ప్రచారం

హైకోర్టులో డాక్టర్ నమ్రత బెయిల్ పిటిషన్

vimala p
చిన్న పిల్లల అక్రమ రవాణా కేసులో నిందితురాలు డాక్టర్ నమ్రత ఏపీ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. విశాఖలో పిల్లలను విక్రయించే ఒక ముఠాను విశాఖ

లవ్ ఇన్ క్వారంటైన్..పెళ్లితో ఒకటైన జంట!

vimala p
కరోనా దెబ్బకు ప్రాణభయంతో ఎందరో వణికిపోతున్నారు. ఈ నేపథ్యంలో గుంటూరు జిల్లాలో జరిగిన ఈ ‘లవ్ ఇన్ క్వారంటైన్ తో ఇద్దరొక్కటయ్యారు. ప్రకాశం జిల్లా పర్చూరు ప్రాంతానికి

వీర్రాజుకు రాజకీయంగా ఎంతో అనుభవం: పవన్ కల్యాణ్

vimala p
ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా నియమితుడైన సోము వీర్రాజుకు నాయకత్వ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయని జనసేన అధినేత పవన్ పవన్ కల్యాణ్ కొనియాడారు. రాజకీయంగా వీర్రాజుకు ఎంతో అనుభవం

సోము వీర్రాజుకు కన్నా శుభాకాంక్షలు

vimala p
ఏపీ బీజేపీ కొత్త చీఫ్ గా సోము వీర్రాజు నియామకంతో కన్నా లక్ష్మీనారాయణ తాజాగా ఆ బాధ్యతల నుంచి తప్పుకున్నారు.ఈ నేపథ్యంలో మాజీ చీఫ్ కన్నా ట్వీట్

ఏపీలో రోజూ 50 వేలకు పైగా కరోనా పరీక్షలు: జగన్

vimala p
రాష్ట్రంలో రోజుకు 50 వేలకు పైగా కరోనా పరీక్షలు చేస్తున్నామని ఏపీ సీఎం జగన్ అన్నారు. కరోనా నివారణ చర్యలు, ఇతర అంశాలపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో

పార్టీని బలోపేతం చేసేందుకు కృషి: సోము వీర్రాజు

vimala p
ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజును పార్టీ అధిష్ఠానం నియమించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బీజేపీకి చెందిన కేంద్ర, రాష్ట్ర ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

ఏపీలో కూడా పీవీ శతజయంతి వేడుకలు నిర్వహించాలి: రఘురామకృష్ణరాజు

vimala p
దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శతజయంతి వేడుకలను ఏపీ ప్రభుత్వం కూడా నిర్వహించాలని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ఆయన సీఎం

దళిత యువకుడి ఘటనపై నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలి: నారా లోకేశ్

vimala p
ప్రకాశం జిల్లాలో మాస్కు వేసుకోలేదని దళిత యువకుడిని కొట్టి చంపిన ఘటనపై న టీడీపీ నేత నారా లోకేశ్ స్పందించారు. జిల్లాలోని వేటపాలెం మండలం కొత్తపేట పంచాయతీ

కరోనా కట్టడికి నెలకు రూ.500 కోట్లు ఎక్కడ?: దేవినేని

vimala p
ఏపీలో కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వంపై టీడీపీ నేత దేవినేని ఉమా మహేశ్వరరావు విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో కరోనా ఉద్ధృతిని అదుపుచేయలేకపోతున్నారని దుయ్యబట్టారు. కరోనా కేసుల

కరోనాపై ప్రభుత్వం చేతులెత్తేసింది..ప్రజలు స్వీయ నియంత్రణ పాటించాలి: చంద్రబాబు

vimala p
ఏపీలో కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఘాటుగా స్పందించారు. కరోనాపై ప్రభుత్వం చేతులెత్తేసిందన్నారు. ప్రజలు వరికి వారే స్వీయ నియంత్రణ పాటించాలని

ఏపీలో లక్ష దాటిన కరోనా కేసులు

vimala p
ఏపీలో కరోనా తీవ్రత రోజు రోజుకూ పెరుగుతోంది. కేసుల నమోదులో ఎప్పటి కప్పుడు కొత్త రికార్డులు నమోదవుతున్నాయి. సోమవారం నమోదైన కేసులతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల