కరోనాతో ప్రజలు అల్లాడుతుంటే చంద్రబాబు ట్వీట్లు చేస్తూ పబ్బం గడుపుతున్నారని ఏపీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. దేశమంతా సీఎం వైఎస్ జగన్ పథకాలను ప్రశంసించి అనుకరిస్తుంటే
ఏపీలో కరోనా మహోగ్రరూపం దాల్చడంతో రోజురోజుకూ కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్నాయి. కేసుల తీవ్రత ఉన్న ప్రాంతాల్లో మాత్రం స్థానిక పరిస్థితులకు అనుగుణంగా లాక్డౌన్ అధికారులు ఆంక్షలు
ఏపీలోని ప్రతి పరిశ్రమకూ ఆధార్ తరహాలో ప్రత్యేక సంఖ్య కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ‘పరిశ్రమ ఆధార్’ పేరుతో ఈ ప్రత్యేక సంఖ్య కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
అర్హులైన లబ్దిదారులకు ఇళ్ల స్థలాలను కేటాయించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీ ఎత్తున భూసేకరణ జరుపుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రకాశం జిల్లా టంగుటూరు వద్ద 1,307
ఏపీలో కరోనా వైరస్ విజృంభించడంతో పలువురు ప్రజానిధులు కోవిడ్ భారీన పడుతున్నారు. తాజాగా మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత అచ్చెన్నాయుడికి కరోనా సోకింది. ఆయనకు వైద్య
సీఎం జగన్ ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చుకుంటూ పోతున్నారని ఏపీ హోంమంత్రి మేకతోటి సుచరిత తెలిపారు. మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ డ్వాక్రా మహిళల రుణాలు మాఫీ
విశాఖ రాజధాని శంకుస్థాపన జరిగి తీరుతుందని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. రాజధాని శంకుస్థాపనకు ప్రధాని మోదీతో పాటు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులను కూడా ఆహ్వానిస్తామని
ఏపీలో కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకొంది. కొవిడ్ సమాచారం తెలుసుకునేందుకు ప్రత్యేక ఫోన్ నెంబర్ ను ఏర్పాటు చేసింది. 8297 104
వైసీపీ ప్రభుత్వాన్ని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు మరోసారి టార్గెట్ చేశారు. ఏపీలో ఒక సామాజిక వర్గానికే అత్యధిక పోస్టులు లభిస్తున్నాయని ఆరోపించారు. కీలక స్థానాల్లో వాళ్లే ఉన్నారంటూ
ఏపీ సీఎం జగన్ పై టీడీపీ నేత కళా వెంకట్రావు విమర్శలు గుప్పించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సంక్షేమాన్ని పక్కనపెట్టి సంక్షోభాలను సృష్టిస్తున్నారని మండిపడ్డారు. క్షేమాన్ని
ఏపీ సర్కార్ పై టీడీపీ నేత నారా లోకేశ్ మరోసారి విరుచుకుపడ్డారు. జగన్ భూదాహానికి దళితులు, గిరిజనులు బలైపోతున్నారని విమర్శించారు. భూమి కోసం గిరిజన యువకుడిని పొట్టన