telugu navyamedia

ఆంధ్ర వార్తలు

ట్వీట్లు చేస్తూ చంద్రబాబు పబ్బం గడుపుతున్నారు: మంత్రి బాలినేని

vimala p
కరోనాతో ప్రజలు అల్లాడుతుంటే చంద్రబాబు ట్వీట్లు చేస్తూ పబ్బం గడుపుతున్నారని ఏపీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. దేశమంతా సీఎం వైఎస్‌ జగన్‌ పథకాలను ప్రశంసించి అనుకరిస్తుంటే

ఏపీలో విజృంభిస్తున్న కరోనా..గుంటూరు జిల్లాలో లాక్ డౌన్

vimala p
ఏపీలో కరోనా మహోగ్రరూపం దాల్చడంతో రోజురోజుకూ కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్నాయి. కేసుల తీవ్ర‌త ఉన్న ప్రాంతాల్లో మాత్రం స్థానిక ప‌రిస్థితుల‌కు అనుగుణంగా లాక్‌డౌన్ అధికారులు ఆంక్ష‌లు

పరిశ్రమల సర్వే కోసం ఏపీ సర్కార్ ఉత్తర్వులు

vimala p
ఏపీలోని ప్రతి పరిశ్రమకూ ఆధార్ తరహాలో ప్రత్యేక సంఖ్య కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ‘పరిశ్రమ ఆధార్’ పేరుతో ఈ ప్రత్యేక సంఖ్య కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

టంగుటూరులో మైనింగ్ భూములపై హైకోర్టు స్టే

vimala p
అర్హులైన లబ్దిదారులకు ఇళ్ల స్థలాలను కేటాయించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీ ఎత్తున భూసేకరణ జరుపుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రకాశం జిల్లా టంగుటూరు వద్ద 1,307

అచ్చెన్నాయుడికి కరోనా పాజిటివ్

vimala p
ఏపీలో కరోనా వైరస్ విజృంభించడంతో పలువురు ప్రజానిధులు కోవిడ్  భారీన పడుతున్నారు. తాజాగా మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత అచ్చెన్నాయుడికి కరోనా సోకింది. ఆయనకు వైద్య

సీఎం జగన్ ఇచ్చిన హామీలన్ని నెరవేర్చుతున్నారు: సుచరిత

vimala p
సీఎం జగన్ ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చుకుంటూ పోతున్నారని ఏపీ హోంమంత్రి మేకతోటి సుచరిత తెలిపారు. మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ డ్వాక్రా మహిళల రుణాలు మాఫీ

విశాఖ శంకుస్థాపనకు మోదీని ఆహ్వానిస్తాం: బొత్స

vimala p
విశాఖ రాజధాని శంకుస్థాపన జరిగి తీరుతుందని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. రాజధాని శంకుస్థాపనకు ప్రధాని మోదీతో పాటు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులను కూడా ఆహ్వానిస్తామని

కరోనా సమాచారం కోసం ప్రత్యేక ఫోన్ నెంబర్

vimala p
ఏపీలో కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకొంది. కొవిడ్ సమాచారం తెలుసుకునేందుకు ప్రత్యేక ఫోన్ నెంబర్ ను ఏర్పాటు చేసింది. 8297 104

“హే మళ్లీ ఏసేశాడు” .. పోస్టులన్నీ ఒకే సామాజిక వర్గానికే: రఘురామకృష్ణరాజు

vimala p
వైసీపీ ప్రభుత్వాన్ని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు మరోసారి టార్గెట్ చేశారు. ఏపీలో ఒక సామాజిక వర్గానికే అత్యధిక పోస్టులు లభిస్తున్నాయని ఆరోపించారు. కీలక స్థానాల్లో వాళ్లే ఉన్నారంటూ

కరోనా మృతదేహాల విషయంలో అపోహలు వద్దు: మంత్రి ఆళ్ల నాని

vimala p
కరోనా పరిస్థితులపై ఏపీ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని సమీక్ష నిర్వహించారు. నెల్లూరు జిల్లా పరిషత్ కంట్రోల్ సెంటర్ నుంచి జూమ్ యాప్ ద్వారా క్వారంటైన్

సంక్షేమాన్ని పక్కనపెట్టి సంక్షోభం సృష్టించారు: కళా వెంకట్రావు

vimala p
ఏపీ సీఎం జగన్ పై టీడీపీ నేత కళా వెంకట్రావు విమర్శలు గుప్పించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సంక్షేమాన్ని పక్కనపెట్టి సంక్షోభాలను సృష్టిస్తున్నారని మండిపడ్డారు. క్షేమాన్ని

జగన్ భూదాహానికి దళితులు బలి: నారా లోకేశ్

vimala p
ఏపీ సర్కార్ పై టీడీపీ నేత నారా లోకేశ్ మరోసారి విరుచుకుపడ్డారు. జగన్ భూదాహానికి దళితులు, గిరిజనులు బలైపోతున్నారని విమర్శించారు. భూమి కోసం గిరిజన యువకుడిని పొట్టన