ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి కేంద్రం కూడా సహకారం అందించిందని టీడీపీ అధినేత చంద్రబాబు తెలిపారు. రాష్ట్ర రాజధానిగా అమరావతి అన్ని విధాలా అనుకూలమని మరోసారి స్పష్టం
రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ భూములు ఇచ్చిన రైతులు చేపట్టిన నిరసన కార్యక్రమాలు కొనసాగుతూనే ఉన్నాయి. వికేంద్రీకరణ బిల్లును సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ నేపథ్యంలో
ఆంధ్రప్రదేశ్లో ప్రవేశ పరీక్షల తేదీల షెడ్యూల్ను విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ శుక్రవారం ప్రకటించారు. కరోనా వైరస్తో లాక్డౌన్ కారణంగా ప్రవేశ పరీక్షలు వాయిదా పడిన విషయం
ఏపీలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. కరోనాపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా కరోనా ప్రచార రథాలను మంత్రి
ఏపీలో విద్యాసంస్థలను ప్రారంభించేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతున్న నేపథ్యంలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు స్పందించారు. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్న తరుణంలో ఒకేసారి
గత కొన్నిరోజులుగా తనకు బెదిరింపు కాల్స్ వస్తున్న విషయాన్ని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు వెల్లడించారు. ఢిల్లీలో మీడియా ప్రతినిధులతో ఆయన మాట్లాడుతూ అమెరికా నుంచి కూడా తనకు
ప్రపంచ వ్యాప్తంగా విలయతాండవం చేస్తున్న కరోనా మహమ్మారి ప్రజలను భయాందోళనలకు గురి చేస్తోంది. రోజురోజుకూ కరోనా బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. అయితే కరోనాతో చనిపోయిన
ఏపీ సర్కార్ పై టీడీపీ నేత దేవినేని ఉమా మహేశ్వరరావు విమర్శనాస్త్రాలు సంధించారు. రైతులు భూములు త్యాగం చేస్తే వారికి రాష్ట్ర ప్రభుత్వం కనీసం కౌలు ఇవ్వట్లేదని
కరోనాతో ప్రజలు అల్లాడుతుంటే చంద్రబాబు ట్వీట్లు చేస్తూ పబ్బం గడుపుతున్నారని ఏపీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. దేశమంతా సీఎం వైఎస్ జగన్ పథకాలను ప్రశంసించి అనుకరిస్తుంటే