telugu navyamedia

ఆంధ్ర వార్తలు

అమరావతి నిర్మాణానికి కేంద్రం సహకారం: చంద్రబాబు

vimala p
ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి కేంద్రం కూడా సహకారం అందించిందని టీడీపీ అధినేత చంద్రబాబు తెలిపారు. రాష్ట్ర రాజధానిగా అమరావతి అన్ని విధాలా అనుకూలమని మరోసారి స్పష్టం

వికేంద్రీకరణతో అమరావతికి నష్టం లేదు: విజయసాయిరెడ్డి

vimala p
రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ భూములు ఇచ్చిన రైతులు చేపట్టిన నిరసన కార్యక్రమాలు కొనసాగుతూనే ఉన్నాయి. వికేంద్రీకరణ బిల్లును సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ నేపథ్యంలో

ఏపీ ఎంసెట్ షెడ్యూల్ విడుదల

vimala p
ఆంధ్రప్రదేశ్‌లో ప్రవేశ పరీక్షల తేదీల షెడ్యూల్‌ను విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ శుక్రవారం ప్రకటించారు. కరోనా వైరస్‌తో లాక్‌డౌన్‌ కారణంగా ప్రవేశ పరీక్షలు వాయిదా పడిన విషయం

కరోనా అవగాహన కోసం ప్రచార రథాలు: మంత్రి అవంతి

vimala p
ఏపీలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. కరోనాపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా కరోనా ప్రచార రథాలను మంత్రి

ఒకేసారి అన్ని విద్యాసంస్థలు ఓపెన్ చేస్తే సమస్యలు: సోము వీర్రాజు

vimala p
ఏపీలో విద్యాసంస్థలను ప్రారంభించేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతున్న నేపథ్యంలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు స్పందించారు. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్న తరుణంలో ఒకేసారి

నాకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి: రఘురామకృష్ణరాజు

vimala p
గత కొన్నిరోజులుగా తనకు బెదిరింపు కాల్స్ వస్తున్న విషయాన్ని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు వెల్లడించారు. ఢిల్లీలో మీడియా ప్రతినిధులతో ఆయన మాట్లాడుతూ అమెరికా నుంచి కూడా తనకు

రాజధాని తరలిపోవడం జరగని పని: రఘురామకృష్ణరాజు

vimala p
ఏపీ రాజధాని అమరావతి నుంచి తరలిపోవడం జరగని పని అని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు స్పష్టం చేశారు. రాజధాని అంశంపై ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. రైతు

ఈ నెల 19న ఏపీ మంత్రివర్గ స‌మావేశం

vimala p
సీఎం జగన్ అధ్యక్షతన ఈ నెల 19న మంత్రివర్గ సమావేశం కానుంది. ఈ మంత్రిమండలి సమావేశంలో పలు సమస్యలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. కరోనా నివారణ,

కోవిడ్ తో మరణించిన వ్యక్తి దహనక్రియలు స్వయంగా నిర్వహించిన భూమన

vimala p
ప్రపంచ వ్యాప్తంగా విలయతాండవం చేస్తున్న కరోనా మహమ్మారి ప్రజలను భయాందోళనలకు గురి చేస్తోంది. రోజురోజుకూ కరోనా బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. అయితే కరోనాతో చనిపోయిన

అర్చకులను కాపాడడంలో టీటీడీ విఫలం: రమణ దీక్షితులు

vimala p
కరోనా బారి నుంచి అర్చకులను కాపాడడంలో టీటీడీ విఫలమైందని తిరుమల గౌరవ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు ఆరోపించారు. కోవిడ్ కారణంగా మృతి మాజీ ప్రధాన అర్చకుడు

రైతులు భూములు త్యాగం చేస్తే కౌలు ఇవ్వట్లేదు: దేవినేని

vimala p
ఏపీ సర్కార్ పై టీడీపీ నేత దేవినేని ఉమా మహేశ్వరరావు విమర్శనాస్త్రాలు సంధించారు. రైతులు భూములు త్యాగం చేస్తే వారికి రాష్ట్ర ప్రభుత్వం కనీసం కౌలు ఇవ్వట్లేదని

ట్వీట్లు చేస్తూ చంద్రబాబు పబ్బం గడుపుతున్నారు: మంత్రి బాలినేని

vimala p
కరోనాతో ప్రజలు అల్లాడుతుంటే చంద్రబాబు ట్వీట్లు చేస్తూ పబ్బం గడుపుతున్నారని ఏపీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. దేశమంతా సీఎం వైఎస్‌ జగన్‌ పథకాలను ప్రశంసించి అనుకరిస్తుంటే