కోవిడ్-19 పరీక్షల కోసం దేశంలోని వివిధ రాష్ట్రాలకు రాపిడ్ యాంటీ బాడీ టెస్ట్ కిట్లు అందుబాటులోకి వచ్చిన సంగతి తెలిసిందే. రాపిడ్ కిట్లను ఇప్పటికిప్పుడు వినియోగించవద్దని ఐసీఎంఆర్
మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ కథానాయకుడిగా ‘ఉప్పెన’ రూపొందిన విషయం తెలిసిందే. వైష్ణవ్ తేజ్ కు ఇదే మొదటి సినిమా. కృతి శెట్టి కథానాయికగా పరిచయమవుతోంది. నాయకా
కరోనా వైరస్ నివారణ కోసం కాజీపేట రైల్వే స్టేషన్లో 11 బోగీలతో ప్రత్యేక రైలును సిద్ధంగా ఉంచినట్లు రైల్వే హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ నిరంజన్ రావు తెలిపారు.
సంచలనాలకు మారుపేరైన శ్రీరెడ్డి మరో సంచలన పోస్ట్ పెట్టింది. తనకు నచ్చిన వాళ్లతో పడుకుంటానని తన సెక్సువల్ లైఫ్ తన యిష్టమంటూ రెచ్చిపోయింది శ్రీ రెడ్డి. అనవసరంగా
హేమంత్ మధుకర్ దర్శకత్వంలో అనుష్క, మాధవన్ ప్రధాన పాత్రధారులుగా “నిశ్శబ్దం” అనే చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. ప్రముఖ నిర్మాణ సంస్థలు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, కోన
కరోనా వైరస్ ప్రపంచాన్నివణికిస్తోంది. రోనా వైరస్ కారణంగా ప్రజలంతా ఇళ్లలోనే ఉంటున్నారు. కానీ ఇలాంటి టైంలోనూ ‘మిర్చీ’ భామ రిచా గంగోపాధ్యాయ మాత్రం తన భర్తతో కలిసి
మహారాష్ట్రను మహమ్మారి కరోనా వణికిస్తోంది. ఇప్పటి వరకూ మహారాష్ట్రలోనే మొత్తం 235 మంది కరోనా కారణంగా చనిపోయారు. ఇక దేశ ఆర్థిక రాజధాని ముంబై నగరంలో కరోనా
ప్రపంచ దేశాలు కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు తలమునకలవుతుంటే పాకిస్థాన్ మాత్రం ఇదే అదనుగా నిషిద్ధ ఉగ్రవాదుల జాబితాను సవరించింది. 2008 ముంబై దాడి ఘటనకు ప్రధాన సూత్రధారి,
లాక్డౌన్ సమయంలో బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్, దిశాపటాని కలిసి నివసిస్తున్నారన్న వార్తలపై టైగర్ సోదరి కృష్ణ ష్రాఫ్ స్పందించారు. వారిద్దరూ ప్రస్తుతం కలిసి జీవించడం లేదని
ముంబైలో 53 మంది మీడియా ప్రతినిధులకు కరోనా పాజిటివ్ వచ్చినట్టు బృహన్ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా తమిళనాడులో కూడా ఓ