యూపీలోని హత్రాస్ హత్యాచార ఘటన నేపథ్యంలో నిన్న బాధిత కుటుంబాన్ని కలవడానికి వెళుతుండగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని పోలీసులు అడ్డగించిన సంగతి తెలిసిందే. లాల్చీ పట్టుకుని
మొట్టమొదటి స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాల వాడ నరసింహా రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కించిన భారీ పీరియాడిక్ చిత్రం “సైరా నరసింహారెడ్డి” విడుదలయ్యి నేటితో ఏడాది పూర్తయ్యింది.
డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తాజాగా తన పూరీ మ్యూజింగ్స్లో “పెళ్లి” గురించి మాట్లాడారు. ఆయన చెప్పిన ఆసక్తికర విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
వాస్తవ సంఘటన ఆధారంగా తెరకెక్కుతోన్న చిత్రం ”విశ్వక్”. ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ని గాంధీ జయంతి సందర్భంగా ఈరోజు (అక్టోబర్ 2) రిలీజ్ చేశారు. “ఎన్నారైలకేమో
సినీ పరిశ్రమలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ప్రముఖ నిర్మాత ఎస్.కె.కృష్ణకాంత్ బుధవారం మరణించారు. ఆయన వయసు 52 సంవత్సరాలు. కృష్ణకాంత్కు ఇద్దరు కొడుకులున్నారు. కృష్ణకాంత్
కార్యా అంధత్వ ముక్త భార్గ్ అభియాన్ ద్వారా సాక్ష్యం సేవ ఆర్గనైజేషన్ చేస్తున్న నేత్రదాన అవగాహన కార్యక్రమంలో భాగమయ్యారు బ్రహ్మానందం. ఈ సందర్భంగా బ్రహ్మానందం మాట్లాడుతూ “అందరికీ
విజయీభవ ఆర్ట్స్ పతాకంపై ప్రవీణ్ పగడాల, బోస్ బాబు నిడిమోలు, ఆనంద్ రెడ్డి నిర్మాణంలో రూపొందుతున్న ఈ “బొమ్మ బ్లాక్ బస్టర్” సినిమాకు రాజ్ విరాఠ్ దర్శకత్వం
న్యాయవ్యవస్థ ప్రతిష్ఠను దిగజార్చేలా కొందరు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారని, సీఐడీకి ఫిర్యాదు చేసినా వారిపై ఎటువంటి చర్యలు లేవంటూ హైకోర్టులో అప్పటి రిజస్ట్రార్ జనరల్ వ్యాజ్యం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆయన సతీమణి మెలానియా ట్రంప్కు కరోనా సోకిన విషయం తెలిసిందే. ప్రస్తుతం వారిద్దరు క్వారంటైన్లో చికిత్స తీసుకుంటున్నారు. ఈ విషయాన్ని తెలుపుతూ