మెగాస్టార్ పవన్ కళ్యాణ్, అలీకి మధ్య ఉన్న స్నేహం గురించి అందరికీ తెలిసిందే. లాక్డౌన్ సందర్భంగా అలీ కొన్ని ఛానెల్స్లో లైవ్లో పాల్గొంటున్నారు. ఇంటర్వ్యూలో ఇస్తున్నారు. లాక్డౌన్లో
ప్రస్తుతం లాక్డౌన్ కారణంగా షూటింగులు లేకపోవడంతో సినీ ప్రముఖులందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. ఎప్పుడూ షూటింగ్లతో బిజీబిజీగా ఉండే వీరు ప్రస్తుతం ఖాళీ సమయాన్ని బాగా ఆస్వాదిస్తున్నారు. ఇంట్లోనే
కరోనా మహమ్మారిని అరికట్టేందుకు ప్రభుత్వం విధించిన లాక్డౌన్లో షూటింగులు లేక సినీ ఇండస్ట్రీ అంతా ఇంటికే పరిమితం అయింది. ప్రస్తుతం సెలూన్లు తెరుస్తున్నప్పటికీ అక్కడికి వెళ్లేందుకు ప్రజలు
లాక్డౌన్ సమయంలో షూటింగ్లకు దూరంగా ఉంటున్న సినీ తారలందరూ సోషల్ మీడియాలో వారి ఫోటోలు, వీడియోలను షేర్ చేస్తూ అభిమానులకు మాత్రం దగ్గరగా ఉంటున్నారు. ఈ లాక్
హైదరాబాద్ కూకట్పల్లి భాగ్యనగర్ కాలనీలో ఎస్బీఐలో అగ్నిప్రమాదం సంభవించింది. బ్యాంక్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో సిబ్బంది అప్రమట్టామయ్యారు. వెంటనే అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న
హైదరాబాదు నగరంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. తాజాగా, ఉస్మానియా మెడికల్ కాలేజీలో 12 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ గా రావడంతో అధికారులు ఆందోళన చెందుతున్నారు. లాక్
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ రోజు చారిత్రాత్మకమైనదని పవన్ అభివర్ణించారు. కోట్లాది మంది త్యాగాల
ప్రాజెక్టుల వద్ద జలదీక్షలకు పిలుపునిచ్చిన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. తమ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో చేపట్టిన ప్రాజెక్టులను తెరాస