కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం “పెంగ్విన్”. ఈ సినిమాకు ఈశ్వర్ కార్తిక్ దర్శకత్వం వహించారు. కార్తికేయన్ సంతానం, కాల్ రామన్, ఎస్.సోమసేగెర్, కళ్యాణ్ సుబ్రమణియన్
బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య నేపథ్యంలో ఇటీవల సల్మాన్ ట్విటర్ ద్వారా స్పందించిన సంగతి తెలిసిందే. తన అభిమానులందరూ సుశాంత్ ఫ్యాన్స్కు అండగా
సోషల్ మీడియాలో ట్రోల్స్ వెల్లువెత్తుతుండడంతో పలువురు సెలబ్రిటీలు సోషల్ మీడియాకు దూరమవుతున్నారు. తాజాగా ప్రముఖ గాయకురాలు నేహా కక్కర్ ట్రోల్స్ వల్ల తాను ఇన్స్టాగ్రాంతో పాటు సోషల్
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనాక్షి సిన్హా తాజాగా ట్విట్టర్కు ఎందుకు దూరం అవ్వాల్సి వచ్చిందో, దాని వల్ల ఎవరు ఎలా ఫీల్ అవుతున్నారో చెబుతూ తన ఇన్స్టాగ్రామ్లో
తూర్పు లడఖ్లోని గాల్వన్ లోయ వద్ద నెలకొన్న భారత్-చైనా ఉద్రిక్తతలపై కేంద్ర ప్రభుత్వం పలు విషయాలను దాస్తోందంటూ కాంగ్రెస్ పార్టీ గత కొద్ది రోజులుగా అనుమానాలు వ్యక్తం
కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో అమెరికాలో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి తీసుకుని వచ్చేందుకు ఎయిర్ ఇండియా ప్రత్యేక విమానాలను నడుపుతున్న సంగతి తెలిసిందే. భారతీయులను స్వదేశానికి చేర్చే
తెలంగాణలో కరోనా వైరస్ దూసుకుపోతుంది. రాష్ట్రంలో వైరస్ చాపకింద నీరులా వ్యాపిస్తోంది. ప్రతి 100 టెస్టుల్లో 14 పాజిటివ్ లు వస్తున్నాయి. జాతీయ స్థాయిలో ప్రతి 100