telugu navyamedia

vimala p

మాణిక్యాలరావు మరణం దిగ్భ్రాంతి కలిగించింది: చంద్రబాబు

vimala p
బీజేపీ నేత, ఏపీ మాజీ మంత్రి మాణిక్యాలరావు కరోనా భారీనపడి చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆయన మృతి పట్ల పార్టీలకు అతీతంగా నేతలు స్పందిస్తున్నారు. ఆయన

నీ కోరిక త్వరలోనే తీరుతుంది.. హీరోయిన్ కు ధనుష్ ఆఫర్

vimala p
సూపర్ స్టార్ రజనీకాంత్ ‘పేట’ సినిమాతో తమిళ సినిమాలకు పరిచయమైన మాళవిక ప్రస్తుతం విజయ్ హీరోగా, లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో వస్తోన్న ‘మాస్టర్’ సినిమాలో నటిస్తోంది. గత

శ్రీయ శరణ్ హాట్ పిక్స్ వైరల్

vimala p
తెలుగుతో పాటు ఇతర సౌత్ ఇండియన్ భాషల్లోనూ టాప్ రేంజ్ క్రేజ్ సంపాదించుకున్న శ్రీయ శరణ్ ‘ఇష్టం’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. 40 ఏళ్ల ప్రాయంలోనూ

ఏపీలో కరోనా మహోగ్రరూపం..జూలైలో భారీగా పెరిగిన కేసులు!

vimala p
ఏపీలో కరోనా మహోగ్రరూపం దాల్చడంతో రోజురోజుకూ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. జూలై నెలాఖరు వరకు రాష్ట్రంలో 1,26,337 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జూలై మాసంలో ఏకంగా

నూతన విద్యావిధానాన్ని స్వాగతించిన ఖుష్బూ..కాంగ్రెస్ శ్రేణుల విమర్శలు

vimala p
కేంద్రం ఇటీవల ప్రకటించిన నూతన విద్యావిధానాన్ని సినీ నటి, తమిళనాడు కాంగ్రెస్ నేత ఖుష్బూ స్వాగతించడంపై .కాంగ్రెస్ శ్రేణులు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆమె స్పందిస్తూ

విశాఖ క్రేన్ ప్రమాదంపై చంద్రబాబు దిగ్భ్రాంతి

vimala p
విశాఖపట్నం హిందూస్థాన్ షిప్ యార్డులో భారీ క్రేన్ కూలిన సంఘటనలో పది మంది మృతి చెందడంపై టీడీపీ అధినేత చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద సమయంలో

కరోనాతో ఏపీ మాజీ మంత్రి మాణిక్యాలరావు మృతి

vimala p
బీజేపీ నేత, ఏపీ మాజీ మంత్రి మాణిక్యాలరావు కరోనా భారీనపడి చికిత్స పొందుతూ మృతి చెందారు. కనెల క్రితం విజయవాడలోని ఓ ఆసుపత్రిలో చేరి, చికిత్స తీసుకుంటున్నారు.

రైతుల ఉసురు జగన్ కు తగులుతుంది: నారా లోకేశ్

vimala p
అమరావతి కోసం 60 సెంట్ల భూమిని ఇచ్చిన మహిళా రైతు సామ్రాజ్యం మృతిపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్లోకేశ్ ఘాటుగా స్పందించారు. వైసీపీ ప్రభుత్వం

వికేంద్రీకరణపై జనసేన రేపు కీలక సమావేశం

vimala p
రాజధాని వికేంద్రీకరణ బిల్లుకు ఏపీ గవర్నర్‌ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఈ బిల్లును విపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి. ఓ వైపు ఆగస్టు 15వ తేదీన విశాఖ రాజధానికి

నూతన విద్యావిధానం రాజ్యాంగ స్ఫూర్తికే విరుద్ధం

vimala p
కేంద్రం ఎన్ఈపీ-2020 పేరిట నూతన విద్యావిధానం తీసుకువచ్చేందుకు సన్నద్ధమవుతోంది. ప్రాథమిక విద్యాబోధన మాతృభాషలోనే సాగాలన్న ప్రధాన సిద్ధాంతంతో ఎన్ఈపీ-2020ని కేంద్రం ప్రతిపాదించింది. ఈ విధానంపై యుటిఎఫ్‌ రాష్ట్ర

ప్రైవేటు విద్యా సంస్థల పరిస్థితిపై యాజమాన్యాల వినతి

vimala p
కరోనా కట్టడికి లాక్ డౌన్ విధించడంతో అనేక రంగాలు ఆర్థిక సంక్షోభంతో కొట్టు మిట్టాడుతున్నాయి. ప్రైవేటు విద్యా సంస్థల ప్రస్తుత పరిస్థితి కూడా దుర్బలంగా మారింది. ఈ

కార్గిల్ గర్ల్ ‘గుంజ‌న్ స‌క్సేనా’ ట్రైలర్

vimala p
భారతదేశపు తొలి మహిళా ఐఏఎఫ్‌ పైలట్‌ గుంజ‌న్ స‌క్సేనా జీవిత కథ ఆధారంగా ‘గుంజ‌న్ స‌క్సేనా’ పేరుతో ఓ మూవీ రూపొందిస్తున్నారు. శరణ్‌శర్మ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ