telugu navyamedia

vimala p

రాజ్యాంగానికి వ్యతిరేకంగా గవర్నర్ నిర్ణయం: అయ్యన్న

vimala p
మూడు రాజధానుల నిర్ణయాన్ని జగన్ రెడ్డి చెంచాలు మినహా ప్రజలందరూ వ్యతిరేకిస్తున్నారని టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు అన్నారు. మూడు రాజధానుల మాట మీరు ప్రతిపక్ష నాయకుడిగా

మూడు ప్రాంతాల అభివృద్ధి ఎలా సాధ్యం?: యనమల

vimala p
రాజధాని వికేంద్రీకరణ బిల్లుకు ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. రాజధానుల విషయంలో సీఎం జగన్‌ తీసుకున్న నిర్ణయాలపై టీడీపీ నేతలు విమర్శలు గుప్పించారు.

ఆసుపత్రి నుంచి సోనియా డిశ్చార్జి

vimala p
కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. సోనియా గత గురువారం ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆసుపత్రిలో చేరారు. మూడు రోజులుగా ఆసుపత్రిలోనే ఉన్న

తెలంగాణ బీజేపీ నూతన కమిటీ ఎంపిక

vimala p
తెలంగాణ బీజేపీ నూతన కార్యవర్గాన్ని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రకటించారు. 23 మందితో కూడిన నూతన కమిటీ ఏర్పాటైంది. కమిటీలో 8 మంది ఉపాధ్యక్షులు,

రాజధాని అంశంలో జనసేన ఒకే విధానం: నాగబాబు

vimala p
ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై జనసేన పార్టీ టెలీకాన్ఫరెన్స్ నిర్వహించింది. ఈ సమావేశానికి పార్టీ అగ్రనేతలు నాదెండ్ల మనోహర్, నాగబాబు, తోట చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా

క్రేన్ ప్రమాద మృతుల కుటుంబాలకు రూ.50 లక్షల పరిహారం

vimala p
విశాఖలోని హిందూస్థాన్ షిప్ యార్డులో క్రేన్ ప్రమాదంలో 11 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు ప్రభుత్వం నష్ట పరిహారం

కరోనా లక్షణాలతో ఆసుపత్రిలో చేరిన తమిళనాడు గవర్నర్

vimala p
తమిళనాడులో కరోనా వైరస్ విజృంభించడంతో అక్కడ రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతోంది.  తాజాగా తమిళనాడు గవర్నర్ భన్వరిలాల్ పురోహిత్ ఆసుపత్రిలో చేరారు. ఆయనలో కరోనా లక్షణాలు కనిపించడంతో

సిరులు నడయాడిన రహదారులివి.. చార్మినార్ నుంచి బందరు రేవుకు వజ్రాల తరలింపు

vimala p
హైదరాబాద్ ఒకప్పటి భాగ్యనగరం. వజ్రాలు, రత్నాలు, సుగంధద్రవ్యాల వ్యాపారాలకు పేరుగాంచిన నగరం. గోల్కొండ కేంద్రంగా కుతుబ్ షాహీల కాలంలో ఈ నగరం సిరిసంపదలతో తుల తూగింది. వజ్రాల

ఇది తెలుసా..ఎన్టీఆర్ నడిపిన ఆంధ్రా మెస్.. 1940లో.. బొంబాయిలో

vimala p
తెలుగు వారి ఆరాధ్య దైవం నందమూరి తారక రామారావు. ఆయన 44 ఏళ్ల పాటు తన నటనతో తెలుగు ప్రజలను ఓలలాడించారు. ఆయన వేయని పాత్ర లేదు.

టిక్ టాక్ సింగర్ గడ్డం రాజు ఆత్మహత్య

vimala p
టిక్ టాక్ లో తన పాటలతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న టిక్ టాక్ సింగర్ గడ్డం రాజు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయం తెలిసి ఆయన

రిమ్స్ నుంచి 10మంది కరోనా బాధితుల పరారీ

vimala p
ఆదిలాబాద్ రిమ్స్‌ ఐసోలేషన్‌ కేంద్రం నుంచి 10 మంది కరోనా రోగులు పరారైన సంఘటన కలకలం రేపుతోంది. ఒకవైపు రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతుండగా, మరోవైపు రిమ్స్‌లో

కరోనాతో యూపీ మంత్రి కమలరాణి మృతి

vimala p
ఉత్తరప్రదేశ్‌ విద్యాశాఖ మంత్రి కమలా రాణి కరోనా వైరస్‌ భారీనపడి మృతి చెందారు. కొన్ని రోజుల క్రితం కరోనా సోకడంతో ఆమె చికిత్స నిమిత్తం ఆసుపత్రిలో చేరారు.