మూడు రాజధానుల నిర్ణయాన్ని జగన్ రెడ్డి చెంచాలు మినహా ప్రజలందరూ వ్యతిరేకిస్తున్నారని టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు అన్నారు. మూడు రాజధానుల మాట మీరు ప్రతిపక్ష నాయకుడిగా
రాజధాని వికేంద్రీకరణ బిల్లుకు ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. రాజధానుల విషయంలో సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాలపై టీడీపీ నేతలు విమర్శలు గుప్పించారు.
కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. సోనియా గత గురువారం ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆసుపత్రిలో చేరారు. మూడు రోజులుగా ఆసుపత్రిలోనే ఉన్న
తెలంగాణ బీజేపీ నూతన కార్యవర్గాన్ని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రకటించారు. 23 మందితో కూడిన నూతన కమిటీ ఏర్పాటైంది. కమిటీలో 8 మంది ఉపాధ్యక్షులు,
ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై జనసేన పార్టీ టెలీకాన్ఫరెన్స్ నిర్వహించింది. ఈ సమావేశానికి పార్టీ అగ్రనేతలు నాదెండ్ల మనోహర్, నాగబాబు, తోట చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా
తమిళనాడులో కరోనా వైరస్ విజృంభించడంతో అక్కడ రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా తమిళనాడు గవర్నర్ భన్వరిలాల్ పురోహిత్ ఆసుపత్రిలో చేరారు. ఆయనలో కరోనా లక్షణాలు కనిపించడంతో
హైదరాబాద్ ఒకప్పటి భాగ్యనగరం. వజ్రాలు, రత్నాలు, సుగంధద్రవ్యాల వ్యాపారాలకు పేరుగాంచిన నగరం. గోల్కొండ కేంద్రంగా కుతుబ్ షాహీల కాలంలో ఈ నగరం సిరిసంపదలతో తుల తూగింది. వజ్రాల
ఆదిలాబాద్ రిమ్స్ ఐసోలేషన్ కేంద్రం నుంచి 10 మంది కరోనా రోగులు పరారైన సంఘటన కలకలం రేపుతోంది. ఒకవైపు రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతుండగా, మరోవైపు రిమ్స్లో