జనసేన అధినేత ని పవన్కల్యాణ్ పవన్ విలీన ప్రతిపాదనతో వస్తే ఆహ్వానిస్తామని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు అన్నారు. బీజేపీకి తాను దూరంగా లేనని.. కలిసే ఉన్నానని
వైసీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల పై టీడీపీ నేత నారా లోకేశ్ మండిపడ్డారు. ‘అమ్మఒడి’ ఇస్తున్నామని ప్రచారం చేసుకుంటూ వైసీపీ బడులు చేస్తున్నారా? అని ప్రశ్నించారు. విద్యాశాఖా
కథానాయకుడిగా, నిర్మాతగా ఈ ఏడాది సందీప్ కిషన్ మంచి విజయాలు అందుకున్నారు. ఆయన నిర్మాతగా పరిచయమైన చిత్రం ‘నిను వీడని నీడను నేనే’. నిర్మాతలకు లాభాలు తీసుకొచ్చిన
ఐఎన్ఎక్స్ మీడియా కేసులో కాంగ్రెస్ నేత, మాజీ కేంద్ర మంత్రి చిదంబరానికి ఈ రోజు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరీ చేసిన విషయం తెలిసిందే. దీనిపై కాంగ్రెస్ ఎంపీ
దేశ వ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన దిశ హత్యాచారం కేసుపై తెలంగాణ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసుకు సంబంధించి ఫాస్ట్ట్రాక్ కోర్టు ఏర్పాటు చేస్తూ హైకోర్టు