ఈసారి ప్రపంచకప్ కు వర్షం అనేక సార్లు అడ్డంకిగా మారుతుంది. ఇప్పటికే వర్షం కారణంగా అనేక మ్యాచ్ లు రద్దయ్యాయి. నిన్న కూడా వెస్టిండీస్, దక్షిణాఫ్రికా మ్యాచ్ వర్షం వల్ల రద్దయిన సంగతి తెలిసిందే.
నేడు బ్రిస్టల్ వేదికగా జరగాల్సిన శ్రీలంక, బంగ్లాదేశ్ మ్యాచ్ కూడా వర్షం వల్ల రద్దయ్యింది. మ్యాచ్ మొదటి నుంచి భారీ వర్షం కురవడంతో టాస్ కూడా పడకుండానే మ్యాచ్ రద్దయింది. దీనితో ఇరు జట్లకు చెరో పాయింట్ కేటాయించారు. దానితో నాలుగు మ్యాచ్ లు ముగిసిన తర్వాత.. శ్రీలంక టీమ్ నాలుగు పాయింట్లు సాధిస్తే.. బంగ్లాదేశ్ మూడు పాయింట్లు సాధించింది.
రాశిఖన్నా వేధించేది… వర్మ “నగ్నం” హీరోయిన్ వ్యాఖ్యలు