తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.
ఉచిత దర్శనం కోసం అన్ని కంపార్ట్మెంట్లు నిండి , కృష్ణ తేజ గెస్ట్ హౌస్ వరకు క్యూ లో వేచి ఉన్న భక్తులు.
సర్వదర్శనం భక్తులకు 18-24 గంటల సమయం పడుతుంది.
రూ. 300 శీఘ్రదర్శనంకు 4 గంటల సమయం పడుతుంది.
సర్వ దర్శనమ్ టోకెన్ పొందిన భక్తులకు 6 గంటల సమయం పడుతుంది.
నిన్న స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 68,754.
నిన్న స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య 25,569.
నిన్న స్వామి వారి హుండీ ఆదాయం రూ.3.68 కోట్లు.

