“టీ20 క్రికెట్ ప్రపంచకప్ తుది పోరులో ఘన విజయం సాదించి విజేతగా నిలిచిన భారత జట్టుకి హృదయపూర్వక అభినందనలు, మ్యాచ్ లో తొలి నుండి ఆధిపత్యం చాటిన మన జట్టు సాదించిన ఈ విజయం క్రీడాభిమానులకు ఎనలేని సంతోషాన్ని కలిగించింది.
సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని జట్టు సభ్యులు తమ క్రీడా ప్రతిభను చాటారు. సంజు శాంసన్, జస్ప్రీత్ బుమ్రా , అక్షర్ పటేల్, ఇపాన్ కిషన్ , అభిషేక్ శర్మలకు ప్రత్యేక అభినందనలు.
ఈ పోటీలో పోరాడిన. శాంటర్న్ నాయకత్వంలోని న్యూజిలాండ్ క్రికెట్ జట్టు సభ్యుల ప్రతిభ విస్మరించలేనిది వారికి అభినందనలు. ఆ జట్టులోని జెమ్స్ నీషమ్ బౌలింగ్, సీపెర్డ్ బ్యాటింగ్ ను క్రికెట్ అభిమానులు మరచిపోలేరు” అని పవన్ కళ్యణ్ సోషల్ మీడియా ద్వారా అభినందనలు తెలిపారు .


సుమలత ఫేస్బుక్ బ్లాక్.. కుమారస్వామిపై ఫైర్