ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు సదస్సుకు హాజరయ్యారు. ఏఐ రంగంలో భారత్ ప్రపంచ నాయకత్వాన్ని వహిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
‘ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన ఇండియాఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 లో అద్భుతమైన ఉత్సాహాన్ని చూసి ఆనందంగా ఉంది.
ప్రభుత్వం, పరిశ్రమ మరియు విద్యాసంస్థల ప్రతినిధులతో చర్చించడానికి మరియు డీప్-టెక్ లీడర్గా ఆంధ్రప్రదేశ్ స్థానాన్ని బలోపేతం చేసే ఏడు అవగాహన ఒప్పందాలపై సంతకాలను పర్యవేక్షించడానికి నేను ఎదురు చూస్తున్నాను’ అని చంద్రబాబు ట్వీట్ చేసారు.

