తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది.
ఉచిత దర్శనం కోసం 5 కంపార్ట్మెంట్లు లో వేచి ఉన్న భక్తులు.
సర్వదర్శనం భక్తులకు 8 గంటల సమయం పడుతుంది.
రూ. 300 .శీఘ్రదర్శనంకు 2-3 గంటల సమయం పడుతుంది.
సర్వ దర్శనమ్ టోకెన్ పొందిన భక్తులకు 3-5 గంటల సమయం పడుతుంది.
నిన్న స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 74,192.
నిన్న స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య 22,313.
నిన్న స్వామి వారి హుండీ ఆదాయం రూ. 4.57 కోట్లు.


జగన్ ముఖ్యమంత్రి అయితే ఏపీకి మంచి రోజులు: మోహన్ బాబు