నిర్మల్ జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయ భవన సముదాయాన్ని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు ప్రారంభించారు. తొలుత పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన ముఖ్యమంత్రి అనంతరం పూజా కార్యక్రమాల్లో పాల్గొని శిలా ఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. ఈ భవన సముదాయాన్ని 15 ఎకరాల విస్తీర్ణంలో ₹56 కోట్లతో నిర్మించారు.
రైతు బంధు ఎన్నికల బందుగా మారింది: రేవంత్రెడ్డి