తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ రోజు చారిత్రాత్మకమైనదని పవన్ అభివర్ణించారు. కోట్లాది మంది త్యాగాల
ప్రాజెక్టుల వద్ద జలదీక్షలకు పిలుపునిచ్చిన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. తమ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో చేపట్టిన ప్రాజెక్టులను తెరాస
అమ్మాయితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడన్న ఆరోపణలతో ఓ యువకుడిని స్థానికులు సజీవ దహనం చేశారు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్లోని ప్రతాప్గఢ్ జిల్లాలోజరిగింది. భుజామి గ్రామానికి చెందిన
తిరుమల శ్రీవారి దర్శనానికి ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఆరు అడుగుల భౌతిక దూరం పాటిస్తూ స్వామి వారి దర్శనం చేసుకోవాలని సూచించింది. త్వరలోనే ఇందుకు సంబంధించిన
సింగరేణిలో భారీ పేలుడు సంభవించింది. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం ఓపెన్ కాస్ట్-1లో లోని ఫేజ్-2లో బ్లాస్టింగ్ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బ్లాస్టింగ్ కు అవసరమైన
అమెరికాలో నల్లజాతికి చెందిన జార్జ్ ఫ్లాయిడ్ ను పోలీసులు హత్య చేశారని ఆరోపిస్తూ హౌస్ వద్ద నిరసనకు దిగిన సంగతి తెలిసిందే. అల్లర్లు అదుపులోకి రాకపోతుండడంతో భారీగా
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా సిద్దిపేటలో మంత్రి హరీశ్రావు పాల్గొన్నారు. గోదావరి జలాలతో అమరవీరుల స్తూపానికి నివాళులర్పించారు. అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జాతీయ పతకాన్ని
తెలంగాణ రాష్ట్రావతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రజలు దేశానికి అందించిన సేవలు చిరస్మరణీయమని రామ్నాథ్ ట్వీట్ చేశారు.
తెలంగాణ సీఎం కేసీఆర్ పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ విమర్శలు గుప్పించారు. బీజేపీ కార్యాలయంలో రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.
పెళ్లి పేరుతో ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్కు గాలమేసిన కోటి రూపాయలతో ఓ యువతి ఉడాయించింది. ఈ ఘటన హైదరాబాద్లోని కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల