telugu navyamedia

Ram Nath Kovind Modi Telangana

తెలంగాణ ప్రజల సేవలు చిరస్మరణీయం: రామ్‌నాథ్ ట్వీట్

vimala p
తెలంగాణ రాష్ట్రావతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రజలు దేశానికి అందించిన సేవలు చిరస్మరణీయమని రామ్‌నాథ్‌ ట్వీట్ చేశారు.