తెలంగాణ ప్రజల సేవలు చిరస్మరణీయం: రామ్నాథ్ ట్వీట్vimala pJune 2, 2020 by vimala pJune 2, 20200472 తెలంగాణ రాష్ట్రావతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రజలు దేశానికి అందించిన సేవలు చిరస్మరణీయమని రామ్నాథ్ ట్వీట్ చేశారు. Read more