telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు సామాజిక

తిరుమల శ్రీవారి దర్శనానికి అనుమతి

tirumala temple

తిరుమల శ్రీవారి దర్శనానికి ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఆరు అడుగుల భౌతిక దూరం పాటిస్తూ స్వామి వారి దర్శనం చేసుకోవాలని సూచించింది. త్వరలోనే ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలు వెల్లడికానున్నాయి.లాక్‌డౌన్‌ సడలింపుల నేపథ్యంలో శ్రీవారి దర్శనాలకు అనుమతి ఇవ్వాలంటూ టీటీడీ బోర్డు ఈవో అనిల్ సింఘాల్ ఇటీవల ప్రభుత్వానికి లేఖ రాశారు.

ఈ నేపథ్యంలోనే ఏపీ ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జేఎస్వీ ప్రసాద్ ఈ రోజు ఉత్తర్వులు జారీ చేశారు. భక్తులను అనుమతించే ముందు టీటీడీ ఉద్యోగులు, స్థానికులతో స్వామి వారి దర్శన ట్రయల్ నిర్వహించాలని సూచించారు.

Related posts